పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చి, ప్రశ్నగా మిగిలారు. ఉప్పెనలా దూసుకొస్తానంటూ, ఉసూరుమన్నారు. కింగ్ లేదంటే కుమారస్వామిలా కింగ్ మేకర్ అవుతానంటూ, స్టేజి దద్దరిల్లేలా ప్రసంగించాడు. చివరికి తన సీటునూ గెలవలేకపోయాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటి..? జనసేనను జనం ఎందుకు ఆదరించలేదు..? గాజు గ్లాసును తుక్కుతుక్కుగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X8xLl5
మెగా బ్రదర్స్ కి అచ్చి రాని రాజకీయం..! ప్రశ్నగా మిగిలిపోనున్న పవన్ ప్రయాణం..!!
Related Posts:
మే 23 లోక్ సభ ఫలితాలు, మే 21 కర్ణాటకలో పోటాపోటీగా బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేల సమావేశాలు !బెంగళూరు: 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలు మే 23వ తేది ప్రకటించనున్నారు. అయితే అంతకు ముందే కర్ణాటకలో రాజకీయాలు వాడివేడిగా జరగడానికి రంగం సిద్దం అయ్యింది. … Read More
100 సీట్లు కూడా రావు... ఏపీ, తమిళనాడులో ఖాతాయే తెరవదు.. బీజేపీ ఫలితాలపై మమత జోస్యంకోల్కతా : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో విజయంపై పార్టీలు వేటికవే అంచనా వేసుకుంటున్నాయి… Read More
ఏ మంత్రాలు చదివితే నృసింహుడి కృపకు పాత్రులు కాగలరు ? పండితులు ఏం చెప్తున్నారు .. నేడు నృసింహ జయంతివిష్ణుమూర్తి దశావతారాలలో నాలుగో అవతారం నరసింహావతారం. వైశాఖశుద్ధ చతుర్దశి రోజునే ఈ అవతారం దాల్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. తెలుగునాట ఇష్టదైవంగా కొల్చ… Read More
భారత టెక్కీకి కావాలనే హెచ్-1బీ వీసా ఇవ్వడం లేదు: అమెరికా ప్రభుత్వాన్ని కోర్టుకు లాగిన టెక్ కంపెనీభారత టెక్కీకి కావాలనే హెచ్-1బీ వీసాను నిరాకరిస్తోందని అమెరికా ప్రభుత్వంపై సిలికాన్ వ్యాలీలోని ఓ టెక్ కంపెనీ కోర్టులో పిటిషన్ వేసింది. వివరాల్లోకి వెళ… Read More
జగన్ కుట్రలకు అడ్డు లేకుండా పోతుంది... వాళ్ళ పాపాలు బయటకి రావాలి - దేవినేని ఉమవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు మంత్రి దేవినేని ఉమా. చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్ల్లో రీపోలింగ్ జగన్ కుట్రలో భాగమేనని ఆరోపి… Read More
0 comments:
Post a Comment