ఏపీలో ఘోర పరాజయం తరువాత టీడీపీ సీనియర్లు కొన్ని ఆసక్తి కర విషయాలు బయట పెడుతున్నారు. పార్టీ ఓడితే బాధలేదు..కానీ, ఈ రకంగా ఓడటం జిర్ణించుకోలేక పోతున్నామంటున్నారు. అయిదేళ్లు చంద్రబాబు కష్టపడినా..చేసిన కొన్ని తప్పులకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటున్నారు. ఆయన మేధావి అయినా..కొన్ని విషయాల్లో వారు చెప్పినవి గుడ్డిగా నమ్మి..మోసపోయారని ఫలితంగా ఈ ఫలితాలు వచ్చాయని విశ్లేషిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X4C3K5
చంద్రబాబు..నమ్మారు-మునిగారు: పవన్..లగడపాటితో సహా వారంతా : టీడీపీ నేతల నోట నిజాలు..!
Related Posts:
రానున్న ఆరు సంవత్సరాల్లో 10 కోట్ల ఉద్యోగాలు !హైదరాబాద్ : నిరుద్యోగ యువత గుడ్ న్యూస్. దేశంలో అమలవుతోన్న సంస్కరణలు ఉద్యోగాల కల్పనకు దోహదపడుతోందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అభిప్రాయపడింది. 2025 నా… Read More
పాక్ భూభాగం పై ఉన్న ఉగ్రసంస్థలను ఏరిపారేస్తాం, దాడులు జరగనివ్వం: ఇమ్రాన్ ఖాన్విదేశాల్లో పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రదాడులు జరపడాన్ని ఎంతమాత్రం సహించబోమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇస్లామ్ మిలిటెంట్ సంస్థలను ఏరిపారేయాలన… Read More
వైసిపిలోకి బ్రహ్మానందరెడ్డి..నంద్యాల ఎంపీగా : కర్నూలు జిల్లా నేతల క్యూ : సినీ రంగ కళకారులు..!ఎన్నికల వేళ వైసిపిలోకి చేరికల సందడి పెరిగింది. ఈ ఒక్క రోజు పలువురు రాజకీయ ప్రముఖులు..సినీ రంగానికి చెందిన కళాకారులు వైసిపి లో చేరారు. మాజీ ఎమ్మ… Read More
నిన్న అలా నేడు ఇలా: రాఫెల్ డాక్యుమెంట్ల చోరీపై మాట మార్చి ఏజీ వేణుగోపాల్దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ యుద్ధ విమానం అంశం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. రెండ్రోజుల క్రితం రాఫెల్కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయ… Read More
అయోధ్య రామజన్మభూమి కేసు : సుప్రీంకోర్టు చెప్పిన 5 ప్రధానాంశాలు..!ఢిల్లీ : అయోధ్య రామజన్మభూమి వివాదానికి పరిష్కారం మధ్యవర్తిత్వంతోనే సాధ్యమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఆ మేరకు ముగ్గురితో కూడిన ప్యానెల్ ను ఏర్పాట… Read More
0 comments:
Post a Comment