ఢిల్లీ : అయోధ్య రామజన్మభూమి వివాదానికి పరిష్కారం మధ్యవర్తిత్వంతోనే సాధ్యమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఆ మేరకు ముగ్గురితో కూడిన ప్యానెల్ ను ఏర్పాటుచేసింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఖలీఫుల్లా, ఆధ్యాత్మిక వేత్త పండిట్ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు లను నియమించింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేవలం భూమికి సంబంధించింది కాదని, వివిధ వర్గాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EOZYFw
అయోధ్య రామజన్మభూమి కేసు : సుప్రీంకోర్టు చెప్పిన 5 ప్రధానాంశాలు..!
Related Posts:
వేయికాళ్ల మండపం నిర్మాణానికి వేయి అడ్డంకులుతిరుపతిః పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అభివృద్ధి పేరుతో కోల్పోయిన అపురూప కట్టడం వేయి కాళ్ల మండపం. దీని పునర్నిర్మాణ పనులకు సంబంధించిన వ్యవ… Read More
ఇండిగో ఎయిర్లైన్స్లో కొనసాగుతున్న పైలట్ల కొరత... మరో 130 విమానాలు రద్దుబడ్జెట్ విమానాయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్లో లో కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ విమానాలు నడిపేందుకు సరిపడా పైలట్లు లేకపోవడంతో మరో దేశవ్యాప్తంగా మరో … Read More
మాగుంట చూపు వైసిపి వైపు..! తన వర్గంతో ప్రత్యేక సమావేశం : సీయంఓ నుండి కాల్..!ప్రకాశం జిల్లాలో మరో కీలక నేత టిడిపిని వీడుతున్నారా..ఇదే చర్చ ఇప్పుడు టిడిపిలో కలకలం సృష్టిస్తోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టిడిపిని … Read More
వీకెండ్ స్పెషల్ : ఛలో ఆక్సిజన్ పార్క్.. కండ్లకోయహైదరాబాద్ : కండ్లకోయ 'ఆక్సిజన్ పార్క్'. ప్రేమికుల రోజుతో ఒక్కసారిగా ఫేమస్ అయిన పేరు. ప్రేమజంటకు భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేసిన ప్రదేశం. హైదరాబాద్… Read More
లవర్స్ డే 'పెళ్లి' వివాదం.. ఆరుగురిపై కేసుమేడ్చల్ : వాలంటైన్స్ డే నాడు ప్రేమజంటకు బలవంతంగా పెళ్లి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. టీవిల్లో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రేమ … Read More
0 comments:
Post a Comment