2019 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్షరాలా 23 సీట్లు గెలుచుకుంది. వైసీపీ నుంచి లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య కూడా అదే 23 కావడం యాదృచ్ఛికం. జన్మభూమి కమిటీల అవినీతితోనే తెలుగుదేశం పార్టీ పరాజయానికి పునాది పడింది. మూడేళ్ల పాటు ప్రతి పల్లెలో పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న తెదేపా నేతలు వసూళ్ల పర్వం చివరకు పార్టీని దెబ్బతీశాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EyHwSm
జూ.ఎన్టీఆర్ జూలు విధించాల్సిన టైం వచ్చింది.!పార్టీని నిలబెట్టే సత్తా యంగ్ టైగర్ దే అంటున్న శ్రేణులు.
Related Posts:
తనను ఎదుర్కొనడానికి ఒక్కటైన బీజేపి, కాంగ్రెస్..! ఆకాశం బద్దలైనా తనను ఓడించలేరన్న కవిత..నిజామాబాద్/హైదరాబాద్ : తనను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నిజామాబాద… Read More
ఇంట్రెస్టింగ్: ఎన్నికల వేళ వీరి ఓటు బ్యాంకు పార్టీలకు అక్కర్లేదా..?ఒకప్పుడు వారిని సమాజం చిన్నచూపు చూసేది. వారు వస్తున్నారంటే అవహేళన చేసేది. ఎక్కడికెళ్లినా వారికి అవమానాలే ఎదురయ్యేవి. చదువుకుందామంటే అడ్మిషన్లు ఇవ్వరు.… Read More
వాట్స్యప్ లో ఫెక్ న్యూస్ కి ఇక \"చెక్ పాయింట్\"! పంపిన వారిపని అంతే .సోషల్ మీడీయాలో ,ప్రధానంగా వాట్సప్ లో తప్పుడు వార్తల గందరగోళం, ఏది నిజమో ,ఏది అబద్దమో తెలియని ఆయోమయ పరిస్థితి,అది నమ్మాలా లేదా అనే మీమాంస దీనికి తోడు వ… Read More
16 సీట్లు గెలిపించండి : దేశ రాజకీయ గమనాన్ని మారుస్తా, ఓరుగల్లు గడ్డపై కేసీఆర్వరంగల్ : 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే దేశ రాజకీయ గమనాన్ని మారుస్తానని హ… Read More
నన్ను కెలికితే ముంపు మండలాలే కాదు.. భద్రాచలాన్ని కూడా తెచ్చుకుంటా .. కేసీఆర్ ను హెచ్చరించిన బాబు.తిరుపతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గేరు మార్చారు. ఎన్నికల ప్ర… Read More
0 comments:
Post a Comment