విదేశాల్లో పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రదాడులు జరపడాన్ని ఎంతమాత్రం సహించబోమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇస్లామ్ మిలిటెంట్ సంస్థలను ఏరిపారేయాలని పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇమ్రాన్ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద సంస్థలను ఏరిపారేయాలని ప్రపంచదేశాల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ చర్యలకు ఉపక్రమించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TGVhHi
పాక్ భూభాగం పై ఉన్న ఉగ్రసంస్థలను ఏరిపారేస్తాం, దాడులు జరగనివ్వం: ఇమ్రాన్ ఖాన్
Related Posts:
కంగనాకు వై కేటగిరీ సెక్యూరిటీ .. హత్రాస్ బాధిత కుటుంబానికి లేదా .. కేంద్రంపై శివసేన ఫైర్హత్రాస్ సంఘటనపై శివసేన యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. మొన్నటికి మొన్న రాష్ట్రంలోని అయోధ్యలో రామాలయానికి పునాది రాయి వేసినప్పటికీ… Read More
TS EAMCET 2020:75.29 శాతం ఉత్తీర్ణత, తొలి 10 ర్యాంకులు అబ్బాయిలకే..తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ ప్రకటించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, టెక్నికల్ ఎడ్యుక… Read More
భౌతిక శాస్త్ర నోబెల్ పురస్కారం ప్రకటన- బ్లాక్హోల్ పరిశోధనలకు ముగ్గురికి సంయుక్తంగాప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. నిన్న వైద్యశాస్త్రంలో పరిశోధనలకు గాను ఈ ఏడాది నోబెల్ బహుమతి ప్రకటించగా.. ఇవాళ భౌతిక శాస్త్రంలో … Read More
అపెక్స్ కౌన్సిల్ భేటీ- విజయవాడకు కృష్ణా బోర్డు తరలింపు- 4 అంశాలకు కేసీఆర్, జగన్ ఒకే...ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు జల వివాదాల పరిష్కారం కోసం ఇవాళ కేంద్ర జల్శక్తి మంత్విత్వశాఖ నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ భేటీ విజయవంతమైనట్… Read More
AP Anganwadi Recruitment 2020: 10వ తరగతితో రూ.11వేలు జీతం: అప్లయ్ చేయండిఅధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ సర్కార్ పలు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి, భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఇందులో భాగంగానే గ్రామ వార్డు వాలం… Read More
0 comments:
Post a Comment