Saturday, May 25, 2019

రికార్డ్ బ్రేక్.. ఈసారి లోక్‌సభలో ఎంత మంది మహిళలు అడుగుపెట్టనున్నారో తెలుసా?

ఢిల్లీ : 17వ లోక్‌సభలో మహిళలు రికార్డు సృష్టించారు. చరిత్రలోనే ఎన్నడూ లేనంత మంది మహిళలు ఈసారి సభలో అడుగు పెట్టనున్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 724మంది మహిళలు పోటీ చేయగా... వారిలో 78 మంది విజయం సాధించారు. తొలి లోక్‌సభ నుంచి గమనిస్తే చట్టసభలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతున్న విషయం అర్థమవుతుంది. పంజాబ్‌లో కోల్డ్ వార్.. సిద్దూపై హైకమాండ్‌కు సీఎం కంప్లైంట్...

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MaixLv

Related Posts:

0 comments:

Post a Comment