ఢిల్లీ : 17వ లోక్సభలో మహిళలు రికార్డు సృష్టించారు. చరిత్రలోనే ఎన్నడూ లేనంత మంది మహిళలు ఈసారి సభలో అడుగు పెట్టనున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో మొత్తం 724మంది మహిళలు పోటీ చేయగా... వారిలో 78 మంది విజయం సాధించారు. తొలి లోక్సభ నుంచి గమనిస్తే చట్టసభలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతున్న విషయం అర్థమవుతుంది. పంజాబ్లో కోల్డ్ వార్.. సిద్దూపై హైకమాండ్కు సీఎం కంప్లైంట్...
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MaixLv
రికార్డ్ బ్రేక్.. ఈసారి లోక్సభలో ఎంత మంది మహిళలు అడుగుపెట్టనున్నారో తెలుసా?
Related Posts:
చిత్తూరులో రోడ్డు ప్రమాదం... 12 మంది మృతిచిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది స్పాట్లోనే చనిపోయారు. పలమనేరు సమీపంలో మొగిలి ఘాట్ రోడ్డులో కంటైనర్ బోల్తా పడడంతో ఈ… Read More
మత కల్లోలాలు చెలరేగుతున్నాయంటూ వదంతులు.. ఇద్దరి అరెస్టు: పుకార్లు పుట్టిస్తేలక్నో: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన అనంతరం వదంతులను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిం… Read More
Ayodhya Verdict: కీలక తీర్పిచ్చారు.. వారికి సీజేఐ విందు-విశ్రాంతి, ఎక్కడంటే?న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శనివారం చారిత్రక అయోధ్య భూ వివాదం… Read More
ఎయిర్ ఇండియా విమానంలో పొగలు.. అత్యవసరంగా ల్యాండింగ్... తీరా చూస్తే..189 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రాయ్పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయ్యింది. విమానంలో పొగలు రావడంతో ల్యాండ్ చేసినట్టు అధికారు… Read More
అయోధ్య తుది తీర్పు, 2.77 ఎకరాల భూమిపై వివాదం, హైకోర్టు టు సుప్రీంకోర్టు...అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తీర్పు రేపే వెలవరించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ సమాచారం అందించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్… Read More
0 comments:
Post a Comment