Saturday, November 9, 2019

Ayodhya Verdict: కీలక తీర్పిచ్చారు.. వారికి సీజేఐ విందు-విశ్రాంతి, ఎక్కడంటే?

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శనివారం చారిత్రక అయోధ్య భూ వివాదం కేసులో తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ న్యాయమూర్తులు కొంత విశ్రాంతి తీసుకుంటున్నారు. Ayodhya verdict: ఊహాజనితం కాదు! అయోధ్య తీర్పులో ఆర్కియాలజీ నివేదిక ఎలా కీలకమైందంటే..?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33yDML5

Related Posts:

0 comments:

Post a Comment