చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది స్పాట్లోనే చనిపోయారు. పలమనేరు సమీపంలో మొగిలి ఘాట్ రోడ్డులో కంటైనర్ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం లోని బెంగళూరు జాతీయా రహాదారిపై వద్ద ఓ కంటైనర్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో బోల్తాపడింది. దీంతో రోడ్డుపై వెళుతున్న ఆటో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rqpYEk
Friday, November 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment