అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తీర్పు రేపే వెలవరించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ సమాచారం అందించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ఉదయం 10.30 గంటలకు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం యూపీ అధికారులతో సీజేఐ సమావేశమయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36EKOQm
Friday, November 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment