లక్నో: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన అనంతరం వదంతులను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని నొయిడాలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై తీర్పు వెలువరించిన రెండు గంటల్లోనే.. వదంతులను వ్యాపింపజేయడానిక వారు ప్రయత్నించినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pZkFv0
Saturday, November 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment