లక్నో: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన అనంతరం వదంతులను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని నొయిడాలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై తీర్పు వెలువరించిన రెండు గంటల్లోనే.. వదంతులను వ్యాపింపజేయడానిక వారు ప్రయత్నించినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pZkFv0
మత కల్లోలాలు చెలరేగుతున్నాయంటూ వదంతులు.. ఇద్దరి అరెస్టు: పుకార్లు పుట్టిస్తే
Related Posts:
చెల్లి, తల్లి, ఆలిని తెచ్చింది మీరు కాదా?.. జగన్, సాయిరెడ్డిపై బుద్ధా ఫైర్.. విశాఖలో రాసలీలలంటూ..''సొంత పెళ్లానికి వాట్సాప్ మెసేజ్ పంపాలన్నా జగన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా?'' అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన కామెంట్లపై రాజకీయ దుమారం మరింత ముదిరి… Read More
రఘురామకు వైఎస్ జగన్ పై నిజమైన ప్రేమ...రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో పోలుస్తూ వర్మ విచిత్ర ట్వీట్ఏపీలో అధికార వైసీపీకి తలనొప్పిగా మారాడు నరసాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. పార్టీకి వ్యతిరేకంగా రఘురామ ప్రవర్తిస్తున్నాడని షోకాజ్ నోటీసులు … Read More
ఈ సంవత్సరీకాలు జరుపుకోవటం ఏమిటీ ? ప్రజలకు సేవ చెయ్యండయ్యా : టీడీపీ నేతలకు విజయసాయి చురకలువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై, అలాగే తెలుగుదేశం పార్టీ … Read More
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలను మరో ఏడాదిపాటు పొడిగించింది. ఈ మే… Read More
గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం: కాకి లెక్కలంటూ సీఎం జగన్పై పవన్ కళ్యాణ్ సెటైర్లుఅమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఆకలేసి ఏడ్చే పిల్లాడికి చేతిలో గోలీ పెట… Read More
0 comments:
Post a Comment