189 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రాయ్పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయ్యింది. విమానంలో పొగలు రావడంతో ల్యాండ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా విమానం భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విమానంలోని ఎడమ ఇంజిన్లో పొగ వచ్చినట్టు పైలట్ గుర్తించారు. వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. రాయ్పూర్లోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NuTuRS
Friday, November 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment