Friday, November 8, 2019

ఎయిర్ ఇండియా విమానంలో పొగలు.. అత్యవసరంగా ల్యాండింగ్... తీరా చూస్తే..

189 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రాయ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయ్యింది. విమానంలో పొగలు రావడంతో ల్యాండ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా విమానం భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విమానంలోని ఎడమ ఇంజిన్‌లో పొగ వచ్చినట్టు పైలట్ గుర్తించారు. వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. రాయ్‌పూర్‌లోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NuTuRS

Related Posts:

0 comments:

Post a Comment