అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మూడో రౌండ్ ముగిసే సరికి 150 స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ ఆధిక్యాన్ని నమోదు చేయడం పట్ల పార్టీ నేతలు, కార్యకర్తల ఆనందం అంబరాన్ని అంటుతోంది. ఎప్పుడూ గంభీరంగా కనిపించే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WjO69y
వస్తున్నాయ్...వస్తున్నాయ్ జగనన్న రథచక్రాల్..! విజయసాయి రెడ్డి ఉద్విగ్నం
Related Posts:
ఉగ్రవాదుల పైశాచికత్వం : ఉనికి కోసం ఆపిల్ తోటలను కాల్చుతున్న ఉగ్రవాదులు..!కశ్మీర్ ఉగ్రవాదులు తమ ఉనికిని కాపాడుకునేందుకు యాపిల్ తోటలపై ప్రభావం చూపిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత,దక్షిణ కశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో ఆ… Read More
రూ.100000 కు యుక్తవయస్సులో ఉన్న కూతురిని అమ్మిన తల్లీ...!ఓ తల్లీ తన తన సంతానంపై కర్కశాన్ని ప్రదర్శించింది. లక్ష రుపాయల కోసం కకుర్తి పడ్డ తల్లి యుక్తవయస్సులో ఉన్న కూతురిని బ్రోతల్ హౌజ్ కోసం అమ్మివేసింది. అయి… Read More
రంగంలో నేవీ: రూ.10 లక్షల పరిహారం.. పోలవరం వరకూ జల్లెడ: రాత్రివేళా గాలింపు కొనసాగింపుఅమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహ… Read More
అయిదుమంది మృతి: గోదావరిలో లాంచీ ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు ఇవే..అమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద గోదావరి నదిలో ఆదివారం చోటు చేసుకున్న లాంచీ ప్రమాదంలో మరణించిన వారిలో అత్యధికులు హైదర… Read More
కారు సారుపై ప్రొఫెసర్ సారూ గరం గరం.. తెలంగాణ అభివృద్ధికి మరో ఉద్యమం తప్పదా?హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్పై ప్రొఫెసర్ సారూ గరమయ్యారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడి హోదాలో మాటల తూటాలు సంధించారు కోదండరాం. ఆనాటి ఉద్యమ … Read More
0 comments:
Post a Comment