దిల్లీ/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 542 స్థానాలకు గానూ.. 305 చోట్ల ఎన్డీయే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 116 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి, 99 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చాలా చోట్ల ప్రముఖుల సైతం వెనుకంజలో ఉన్నారు. దేశంలో అతిపెద్ద
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M5Gh3f
అధికారం దిశగా ఎన్డీయే..! మేజీక్ ఫిగర్ ను అదిగమించిన కాషాయ మిత్రపక్షం...!
Related Posts:
ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి: సభ నుండి పారిపోయారు: ప్రివిలేజ్ నోటీసు ఇస్తాం: చంద్రబాబు ఫైర్..!ముఖ్యమంత్రి జగన్పై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసత్య వాదనతో ముఖ్యమంత్రి సభలో తన పైనే సవాల్ చేసారని చంద్రబాబు… Read More
శృంగారంలో హీరోలు.. కండోమ్ వాడకంలో జీరోలు: ఇదీ మనదేశ మగాళ్ల పరిస్థితిజూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవంను పాటిస్తున్నాం. జనాభా పెరుగుదలకు రకరకాల కారణాలున్నాయి. ప్రధానంగా ప్రజల్లో అవగాహన లేకపోవడంతో జనాభా పెరిగిపోతోంది. కొందర… Read More
లోక్ సభ ఎన్నికల్లో చూపించిన అలసత్వం వద్దు..!పురపాలక ఎన్నకల్లో సత్తా చాటాలన్న కేటీఆర్..!!హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరగనున్న పురపాలక సంఘాల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని తెరాస లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు … Read More
జన్ధన్ బ్యాంక్ అకౌంట్లలో రూ. లక్ష కోట్ల డిపాజిట్లు...!నిరుపేదలు నిర్వహించే జన్ధన్ బ్యాంకు అకౌంట్లలో అక్షరాల లక్ష కోట్ల రుపాయాలు డిపాజిట్లు దాటాయని కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్ ఆర్ధిక మంత్రిత్వ శాఖ వి… Read More
త్వరలో గోవా క్యాబినెట్ విస్తరణ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవకాశం?, నడ్డాతో సీఎం సావంత్ భేటీన్యూఢిల్లీ : ఇటీవలే బీజేపీలో చేరిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ హైకమాండ్ వద్దకు వచ్చారు. ఇవాళ ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రె… Read More
0 comments:
Post a Comment