ఎన్నికల ఫలితాలు రాకముందే ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం వర్సెస్ సీఎస్ అన్నట్లుగా మారిన ఏపి పాలనా వ్యవస్థలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఏపిలో పని చేస్తున్న ఐఏయస్లు అర్దరాత్రి విజయవాడలో సమావేశమైనట్లు విశ్వసనీయ సమాచారం. వారంతా తాము ప్రభుత్వంలో భాగస్వాములమైనా..సీఎస్ లీడర్ షిప్లోనే పని చేయాల్సిన అవసరం ఉంటుందని తేల్చారు. సీఎస్గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంకే తమ మద్దతు ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/300jZ5O
చంద్రబాబుకు జలక్: అర్దరాత్రి ఐఏయస్ల సమావేశం : ఎల్వీకే మద్దతు..!
Related Posts:
అతను నిర్దోషి... కేవలం ఆ కారణంతోనే బాధితురాలి ఫిర్యాదు... 20 ఏళ్ల రేప్ కేసులో సుప్రీం కీలక తీర్పు...1999లో నమోదైన ఓ అత్యాచార కేసులో సుప్రీం కోర్టు సోమవారం(సెప్టెంబర్ 29) కీలక తీర్పు వెలువరించింది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఒకప్పుడు వారిద్ద… Read More
నో వార్.. నో పీస్! ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాం, సిద్ధంగా ఉన్నాం: ఐఏఎఫ్ చీఫ్ భదౌరియాన్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఎలాంటి దుస్సాహాసాలకు పాల్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కే… Read More
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు - ఇంకొద్ది గంటల్లో తీర్పు - నేరపూరిత కుట్ర తేలేనా? - అసలేం జరిగిందంటేస్వాతంత్ర్యం తరువాత దేశంలో రాజకీయ గమనాన్ని మార్చేసిన సంఘటన.. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన. దీనికి సంబంధించి రెండు ప్రధాన అంశాల్లో మొదటిదైన భూవివాదం… Read More
కరెంట్ బిల్లుల మొత్తం బకాయి ఒకేసారి చెల్లించాలంటున్న అధికారులు.!కట్టలేమంటున్న సామాన్యులు.!హైదరాబాద్ : కరోనా కష్టకాలంలో తెరమీకు వచ్చిన కరెంటు బిల్లుల చెల్లింపు కష్టాలు సామాన్యుడికి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో… Read More
దేశంలో ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా, పట్టణాల్లోనే భారీగా: ఐసీఎంఆర్ సెరో సర్వేన్యూఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కరోనా మహమ్మారి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించింది. ఆగస్టు 2020 వరకే ప్రతి 15 మంది(పదేళ్… Read More
0 comments:
Post a Comment