Monday, May 6, 2019

చంద్ర‌బాబుకు జ‌ల‌క్‌: అర్ద‌రాత్రి ఐఏయ‌స్‌ల స‌మావేశం : ఎల్వీకే మ‌ద్ద‌తు..!

ఎన్నిక‌ల ఫ‌లితాలు రాక‌ముందే ఏపీలో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం వ‌ర్సెస్ సీఎస్ అన్న‌ట్లుగా మారిన ఏపి పాల‌నా వ్య‌వ‌స్థ‌లో కొత్త మ‌లుపు చోటు చేసుకుంది. ఏపిలో ప‌ని చేస్తున్న ఐఏయ‌స్‌లు అర్ద‌రాత్రి విజ‌యవాడ‌లో స‌మావేశ‌మైన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. వారంతా తాము ప్ర‌భుత్వంలో భాగ‌స్వాముల‌మైనా..సీఎస్ లీడ‌ర్ షిప్‌లోనే ప‌ని చేయాల్సిన అవ‌సరం ఉంటుంద‌ని తేల్చారు. సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంకే త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/300jZ5O

Related Posts:

0 comments:

Post a Comment