Wednesday, May 12, 2021

కరోనా చికిత్సకు రోజుకు లక్ష..ఆగని ప్రైవేట్ దోపిడీ..వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షేనా?

ఒకపక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే, మరోపక్క వ్యాపార దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు. కరోనా మహమ్మారి నియంత్రణకు,నివారణకు ఇది నిర్దిష్టమైన చికిత్స విధానం అని ఇప్పటివరకు ఏ చికిత్స నిర్ధారించబడలేదు. అయినప్పటికీ ఆసుపత్రుల ఇష్టారాజ్యం దోపిడి ఆగడం లేదు. నామమాత్రపు కరోనా చికిత్సలకు కూడా లక్షల కొద్దీ వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uHOYT9

Related Posts:

0 comments:

Post a Comment