ఒకపక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే, మరోపక్క వ్యాపార దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు. కరోనా మహమ్మారి నియంత్రణకు,నివారణకు ఇది నిర్దిష్టమైన చికిత్స విధానం అని ఇప్పటివరకు ఏ చికిత్స నిర్ధారించబడలేదు. అయినప్పటికీ ఆసుపత్రుల ఇష్టారాజ్యం దోపిడి ఆగడం లేదు. నామమాత్రపు కరోనా చికిత్సలకు కూడా లక్షల కొద్దీ వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uHOYT9
Wednesday, May 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment