న్యూఢిల్లీ: దేశంలో ఓ వైపు కరోనా వ్యాక్సిన్ కేసులు పెరుగుతున్నాయి.. మరోవైపు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచడంపై సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థలు కీలక నిర్ణయం ప్రకటించాయి. వచ్చే నాలుగు నెలల్లో చేపట్టబోయే తమ ఉత్పత్తి ప్రణాళికలను ఈ సంస్థలు ప్రభుత్వానికి సమర్పించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rhxizp
Wednesday, May 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment