న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ చేపట్టాలని కోరుతూ 12 ప్రతిపక్ష పార్టీల నేతలు(వీరిలో నలుగురు ముఖ్యమంత్రులు) 9 ప్రధాన డిమాండ్లతో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ లేఖపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని, జేడీఎస్ నేత హెచ్డీ దేవెగౌడ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం, శివసేన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fdc8uj
Wednesday, May 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment