న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ చేపట్టాలని కోరుతూ 12 ప్రతిపక్ష పార్టీల నేతలు(వీరిలో నలుగురు ముఖ్యమంత్రులు) 9 ప్రధాన డిమాండ్లతో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ లేఖపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని, జేడీఎస్ నేత హెచ్డీ దేవెగౌడ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం, శివసేన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fdc8uj
ప్రధాని మోడీకి 9 ప్రధాన డిమాండ్లతోపాటు నలుగురు సీఎంలతోపాటు 12 ప్రతిపక్ష పార్టీల డిమాండ్
Related Posts:
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి రేసులో ఇవాంకా ట్రంప్?: అమెరికానే కీలకంవాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రపంచ బ్యాంక్ అత్యున్నత పదవికి జరుగుతున్న రేసులో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. … Read More
టోల్ గేట్ ఛార్జీలు లేనట్లే..! సర్కార్ నిర్ణయం.. కొన్నిచోట్ల \"పైసా వసూల్\"హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రోజులు టోల్ గేట్ ఛార్జీలు ఉండవని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆదివారం (13వ తేదీ) తో పాటు బుధవారం (16వ త… Read More
ఆడపిల్ల పుట్టిందని..! అమ్మే వద్దంటోంది..!నాగర్ కర్నూల్ : ఆడపిల్ల పుట్టిందని ఆ దంపతులు తీసుకున్న నిర్ణయం పేగుబంధానికి అర్థం లేకుండా చేసింది. రోజులు కూడా నిండని ఆ బిడ్డ తమకొద్దంటూ ఐసీడీఎస్ అధిక… Read More
పొత్తు కోసం గిలగిల: ఇదీ పవన్ కళ్యాణ్ సత్తా... జగనే చెప్పారు? అదే కీలకమని భావిస్తున్న వైసీపీ!!అమరావతి: జనసేన పార్టీతో పొత్తు కోసం ఏపీలోని అధికార, విపక్షాలు వెంపర్లాడుతున్నాయా? పవన్ కళ్యాణ్ను కలుపుకొని మరోసారి అధికారంలోకి వద్దామని తెలుగుదేశం, ఈ… Read More
భోగి పండుగ విశిష్టత.. ఈ పండుగ ఉండని గ్రామాలెన్నో?విజయనగరం : సంక్రాంతి ముచ్చటైన పండుగ. చిన్నాపెద్దా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుక. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తు… Read More
0 comments:
Post a Comment