లక్నో : లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈసారి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పీఠమెక్కబోతున్నారని జోస్యం చెప్పారు. లక్నో లోక్సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజ్నాథ్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక స్కాలర్స్ స్కూల్లో సాధారణ ఓటర్ల మాదిరిగానే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V6IFG1
బీజేపీదే మళ్లీ అధికారం.. రాజ్నాథ్ సింగ్ జోస్యం
Related Posts:
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యం: గవర్నర్ నరసింహన్కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి కొలువుదీరిన తర్వాత ఆయన తొలిసారిగా ఉభయసభలనుద్దేశించి ప… Read More
టీఆర్ఎస్ దళితున్ని సీయం చేయలేదు..! సీఎల్పీ నేతగా కూడా ఉండనివ్వరా..!హైదరాబాద్ : తెలంగాణ శాసన సభలో ప్రతిపక్ష నేతగా మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ప్రతిపక్ష నేత అంశంలో వ్యూహాత్మకంగా… Read More
మమతా ర్యాలీకి వాళ్లిద్దరూ రాలేదు సరే...పవన్ సంగతేంటి..?బీజేపీకి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు కానున్న మహాకూటమి పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాట… Read More
ఆంధ్రా ద్వేషం..రాళ్లేసినా లాలూచీ : టార్గెట్ జగన్ : బాబు సెంటిమెంట్ రాజకీయం పండుతుందా..!టిఆర్యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..వైసిపి అధినేత జగన్ సమావేశం టిడిపి చేతికి కొత్త ఆయుధాన్ని ఇచ్చింది. ఈ సమావేశం ముగిసనప్పటి నుండి టిడిపి… Read More
సత్యంబాబు విషయంలో కానిస్టేబుల్ కుట్ర..! అయ్యో పాపం అనిపించే నిజాలు..!!విజయవాడ : ఆయేషా మీరా కేసులో విచారణను కేంద్ర విచారణ సంస్థ వేగవంతం చేసింది. అందులో బాగంగా పాత నేరస్తులుగా ముద్రించబడ్డ కొంత మందిని విచారించింది… Read More
0 comments:
Post a Comment