తెలుగు రాష్ట్రాలలో ప్రచండ భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడుతున్నారు . బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో వాతావరణ శాఖాధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు . నేడు , రేపు అంటే సోమ, మంగళవారాల్లో 45 నుంచి 47
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V2BGy1
10వ తేదీ వరకు బయటకు వెళ్లొద్దు ...47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం .. వాతావరణ శాఖ హెచ్చరిక
Related Posts:
తహసీల్దార్ ఆఫీసు ముందు పురుగుల మందు డబ్బాలతో రైతుల హల్ చల్తెలంగాణ రాష్ట్రంలో తహసీల్దార్ ఆఫీసుల వద్ద రైతుల హంగామా ఆగటం లేదు. ప్రజలు తహసిల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటన ఇంకా మర్చిపోలేదు. అప్పటి నుండి ఇప్పటి వర… Read More
గుడ్ న్యూస్: గృహ రుణాలపై వడ్డీ మరింత తగ్గే అవకాశం...దానికి లింక్ చేయడంతోనే..!న్యూఢిల్లీ: గృహాలపై రుణం పొందాలనుకునే వారికి గుడ్ న్యూస్. త్వరలోనే గృహరుణాలపై వడ్డీ తగ్గే అవకాశం ఉంది. 8శాతం కంటే తక్కువగా గృహాలపై తీసుకునే రుణంకు సంబ… Read More
ఏపీపీఎస్సీ ఛైర్మన్ ను తొలిగించాలి: లక్షలాది నిరుద్యోగులు నష్టపోయారు: గవర్నర్ వద్దకు చేరిన పంచాయితీ..కొద్ది కాలంగా ప్రభుత్వంలో అంతర్గతంగా సాగుతన్న వ్యవహరం ఇప్పుడు గవర్నర్ వద్దకు చేరింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్ తీరు పైన ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లుగా… Read More
Amaravati: ఇంగ్లీష్ మీడియంపై మరో ముందడుగు: ప్రత్యేక ప్రాజెక్టు..ఐఎఎస్ ర్యాంకర్ కు బాధ్యతలుఅమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనను ప్రవేశపెట్టడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇంగ్లీ… Read More
నా భార్యకు అదే చెప్పా: శబరిమల ఆలయ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలుతిరుపతి: ఒక్కో ధర్మానికి ఒక్కో ఆచారం ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన శబరిమల అంశంపై స్పందించారు. శబరిమల… Read More
0 comments:
Post a Comment