తెలుగు రాష్ట్రాలలో ప్రచండ భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడుతున్నారు . బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో వాతావరణ శాఖాధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు . నేడు , రేపు అంటే సోమ, మంగళవారాల్లో 45 నుంచి 47
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V2BGy1
10వ తేదీ వరకు బయటకు వెళ్లొద్దు ...47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం .. వాతావరణ శాఖ హెచ్చరిక
Related Posts:
భీమిలి లో లోకేష్ పోటీ చేస్తే: వైసిపి నేతలు చెబుతుందేటి : పవన్ కళ్యాన్ బరిలోకి దిగితే..!విశాఖ జిల్లా భీమిలి లో మంత్రి లోకేష్ పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో లోకేష్ అక్కడి నుండి పోటీ చేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే గంటాను లోక్స… Read More
వచ్చే నెల నుండి పెంచిన రెండువేల పెన్షన్ చెల్లిస్తామం : టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కోక్కటిగా అమలు చేస్తోంది...ఈనేపథ్యంలోనే 2018 ఎన్నికల్లో వృద్యాప్య పెన్షన్ ను వెయ్యి రుపాయల నుండి 2016 ప… Read More
వదళ బొమ్మాళీ .. కన్నంలో దాక్కున్నా పట్టేస్తాం .. ఫ్రాడ్ చేసిన సొమ్ము కక్కాల్సిందేలండన్ : లండన్ వీధుల్లో దర్జాగా తిరుగుతున్న నీరవ్ మోదీని వెలుగులోకి తీసుకొచ్చింది అక్కడి మీడియా. మీసం పెంచి, మాసిన గడ్డం, జుట్టు పెంచుకొని నీడలా వెంటాడ… Read More
వైసీపి కి సినిమా గ్లామర్..! త్వరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న తారలు..!!అమరావతి/హైదరాబాద్ : ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష వైసీపి లో సిని గ్లామర్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో సినిమా స్టార్లని ప్రచారానికి … Read More
ఆడా ఉంటా ఈడా ఉంటా.. గుజరాత్ బాష లెక్క ..! రెండు చోట్ల పోటీ చేసేందుకు మోదీ సన్నాహాలు..!!హైదరాబాద్ : గత ఎన్నికల్లో నరేంద్రమోడీ గుజరాత్లోని వడోదరా, ఉత్తరప్రదే్శ్లోని వారణాసి నుంచి పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లో విజయం సాధించార… Read More
0 comments:
Post a Comment