బెంగళూరు: బెంగళూరు నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని వెలుగు చూడటంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీసు కమిషనర్ సునీల్ కుమార్ తెలిపారు. నగరంలో ఎలాంటి బాంబు పేలుళ్లు జరగడానికి అవకాశం ఇవ్వమని పోలీసు కమిషనర్ సునీల్ కుమార్ అన్నారు. బెంగళూరు పోలీసు కంట్రోల్ రూంకు ఇటీవల బాంబు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H2Bvz2
శ్రీలంక వరుస బాంబు పేలుళ్లు, ఫోన్ బెదిరింపులు, బెంగళూరులో హై అలర్ట్, ఆంధ్రా, తెలంగాణలో !
Related Posts:
కవిత కోసం కేసీఆర్ కుట్రలు .. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థితో సైతం బేరం : ఎంపీ అరవింద్ ఫైర్నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కూతురు కవిత కోసం నిజామాబాద్ లో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు . కవిత… Read More
ఎల్లో మీడియాపై మరోసారి జగన్ ఫైర్- నెగెటివ్ రాతలు ఎదుర్కోవాలని స్పందనలో పిలుపు...టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీకి వంతపాడే మీడియా సంస్ధలపై వైసీపీ కోపం ఇప్పటిది కాదు. కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు తనను జైలుకు పంపారని గ… Read More
Playboy: వీఐపీల భార్యలు, కూతుర్లు+ 100 మందితో ఎంజాయ్, లాయర్లు లేరు, బెయిల్ రాదు, బతుకు!చెన్నై/ కన్యాకుమారి/ మదురై: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 100 మందికిపై అమ్మాయిలు, లెక్కలేనంత మంది వీఐపీల భార్యలు, వారి కూతుర్లు, ఆంటీలకు సోషల్ మీడియాలో … Read More
మహారాష్ట్రలో మరో కలకలం: కాంగో ఫీవర్, భయాందోళనలో ఆ జిల్లా జనంముంబై: ఇప్పటికే కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతున్న మహారాష్ట్రలో మరో కొత్త వ్యాధి ఇప్పుడు ప్రజలను భయకంపితులను చేస్తోంది. పాలఘర్ జిల్లాలో అతిభయంకరమైన క… Read More
Sushant Singh Death: సీబీఐకి కీలక విషయాలు వెల్లడించిన ఎయిమ్స్ వైద్య బృందండ్రగ్స్ వ్యవహారంలో పడి సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు విచారణ మరుగున పడిపోయిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు సుశాంత్ సింగ్ మృతికి… Read More
0 comments:
Post a Comment