అనంతపురం: కరువు జిల్లా అనంతపురంలో ఆకలి చావులు దర్శనమిస్తున్నాయి. తినేందుకు ఆహారం లేక ఇద్దరు చిన్నారులు మట్టి తిని మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఆకలితో అలమటించి తినేందుకు ఏమీలేక చివరకు మట్టితో కడుపు నింపుకుని శాశ్వతంగా ఆహారానికి దూరమైన ఘటన పలువురిని కదిలిస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y80O8E
పాపం పసివాళ్లు: ఆకలికి అలమటించారు.. మట్టితో కడుపునింపుకుని తనువు చాలించారు.
Related Posts:
రోజాకు జగన్ హ్యాండ్: కొలగట్లకు దక్కని బెర్త్: ముగ్గురు నానిలకు దక్కిన ఛాన్స్..!వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు జగన్ హ్యాండ్ ఇచ్చారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తనకు మంత్రి పదవి ఖాయమనే ధీమాతో ఉన్నారు. అయితే, చివరకు ప్రకటించిన… Read More
జగన్ కేబినెట్ ఫైనల్ లిస్ట్: బీసీ -ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత.. చాన్స్ ఎవరెవరికి దక్కిందంటే..ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ను ఖరారు చేసారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం తన డ్రీం కేబినెట్కు తుది రూపు ఇచ్చారు. సామాజిక-ప్రాంతీయ సమతుల్య… Read More
ఢిల్లీలో అగ్నిప్రమాదం : 50 మందిని రక్షించిన సిబ్బందిన్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. ఎప్పుడూ రద్దీగా ఉండే పార్లమెంట్ స్ట్రీట్లో ఓ స్టోర్లో మంటలు అంటున్నారు. ఇక్కడ ప్రముఖులు ఉండ… Read More
మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధం: సచివాలయంలో పండగ వాతావరణంఅమరావతి: మరి కొన్ని గంటలు! రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్య… Read More
బీజేపికి ఝలక్ ఇచ్చిన సుమలత..! లోక్ సభలో స్వతంత్ర్యంగా వ్యవహరిస్తానని తేల్చేసిన ఎంపీ..!!బెంగళూరు/హైదరాబాద్ : కర్ణాటక మండ్య నుంచి ఎంపికైన ఎంపీ, సినీ నటి సుమలత బీజేపీలో చేరబోతున్నట్లు వెలువడుతున్న ఊహాగానాలకు తెరదించారు. పార్లమెంట్లో తాను స… Read More
0 comments:
Post a Comment