Wednesday, May 6, 2020

ఆదాయం మీకు.. నిందలు మాకా?: జగన్ సర్కారుపై జీవీఎల్ నిప్పులు, టీడీపీపైనా..

అమరావతి: మద్యం విషయంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు. వివిధ రాష్ట్రాల వినతుల మేరకే కేంద్రం లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇచ్చిందని, అయితే, మద్యం అమ్మకాల విషయంలో పూర్తిగా రాష్ట్రాలకే వదిలేసిందని తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W7WW9c

0 comments:

Post a Comment