అమరావతి/హైదరాబాద్ : ఎన్నికల ఫలితాలకు సరిగ్గా పందొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. నేతల గంభీరాలు, రాజకీయ ప్రకటనలు, ముహూర్తాలు, నేమ్ ప్లేట్ల హడావిడి, ప్రమాణ స్వీకారాల తారీఖుల ఎంపిక.. ఒకటా రెండా.. ఏపిలో రాజకీయం తారాస్థాయికి చేరినట్టే బెట్టింగులు కూడా ఆకాశాన్నట్టుంతున్నయి. పార్టీ అధినేతల అంచనాలు కూడా హిమాలయ పర్వాతాలను మరిపిస్తున్నాయి. అధినేతల ఆత్మవిశ్వాసం సంగతి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y80Zkk
జస్ట్ పందొమ్మిది రోజులు..పరేషాన్ ఎందుకు రాజా..! చంద్రన్న. రాజన్న మద్య పెరుగుతున్న పందాలు..!!
Related Posts:
వామ్మో ఏం స్కెచ్.. విశాఖ భారీ దోపిడీ కేసులో ట్విస్ట్.. బాధితుడే అలా..!విశాఖ : బుధవారం మధ్యాహ్నం గాజువాకలో జరిగిన భారీ దోపిడీ కలకలం రేపింది. పోర్టు రోడ్డులో పట్టపగలే దుండగులు రెచ్చిపోయి తనపై దాడి చేసి 20 లక్షల రూపాయలు దోచ… Read More
సెలవంటూ చిన్నమ్మకు రాములమ్మ భావోద్వేగ లేఖ..హైదరాబాద్ : చిన్నమ్మ సుష్మ స్వరాజ్ మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు రాములమ్మ. చిన్నమ్మతో బీజేపీలో ఉన్నప్పుడు సాన్నిహిత్యం ఉంది విజయశాంతికి. ఆమెను తేజస్… Read More
జూనియర్ డాక్టర్ల పై దాడి అనుకోకుండా జరిగిందన్న డీజీపీ .. వైద్యుల ఆందోళనకు మద్దతుగా సమరం, రాజశేఖర్ఏపీలో జాతీయ మెడిసిన్ కౌన్సిల్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న… Read More
వచ్చే ఏడాది కూడా రైతుబంధు : తెలంగాణ ప్రభుత్వంహైదరాబాద్ : రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. రైతుకు పంట పెట్టుబడి సాయం కోసం … Read More
ఏఎన్ఎంలు టెన్షన్ పడొద్దు.. ఉద్యోగ భద్రతపై అనుమానాలు వద్దు : ఆళ్ల నాని వివరణఅమరావతి : ఉద్యోగ భద్రత విషయంలో గ్రామీణ స్థాయి మహిళా నర్స్ వర్కర్లు టెన్షన్ పడొద్దని సూచించారు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ఉద్యోగ… Read More
0 comments:
Post a Comment