Friday, May 31, 2019

మోడీ, నితీష్‌ల మధ్య బంధం తెగినట్టేనా...?

బిహార్‌లో బీజేపీ, అధికార పార్టీ జేడీయుకు మధ్య పోత్తులు తెగినట్టేనా.... ఎన్డీఏ మిత్రపక్షాల్లో శివసేన తర్వాత అత్యధిక స్థానాలు సాధించిన జేడీయు అధినేత నితీష్ కుమార్ ప్రభుత్వంలో చేరకపోవడం దేనికి సంకేతం... తాత్కాలికంగా ప్రభుత్వంలో చేరకున్నా..భవిష్యత్‌లో కూడ చేరాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దేనికి సంకేతం...

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wg2xMw

Related Posts:

0 comments:

Post a Comment