Friday, May 31, 2019

లోక్‌సభలో అత్యంత ధనవంతులు ఎవరంటే ? ఐదుగురి ఎంపీల వివరాలు ?

న్యూఢిల్లీ : 17వ లోక్‌సభలో అత్యంత ధనవంతులు ఎవరు ? అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఐదుగురని తేలింది. వీరు దేశంలో అత్యంత ధనికులు. ఐదుగురిలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఉండగా .. ఒకరు వైసీపీ, మరోకరు టీడీపీకి చెందిన నేత ఉన్నారు. వీరిలో బీజేపీ నేతకు చోటులేకపోవడం విశేషమని చెప్పాలి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WgLppM

0 comments:

Post a Comment