న్యూఢిల్లీ : 17వ లోక్సభలో అత్యంత ధనవంతులు ఎవరు ? అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఐదుగురని తేలింది. వీరు దేశంలో అత్యంత ధనికులు. ఐదుగురిలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఉండగా .. ఒకరు వైసీపీ, మరోకరు టీడీపీకి చెందిన నేత ఉన్నారు. వీరిలో బీజేపీ నేతకు చోటులేకపోవడం విశేషమని చెప్పాలి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WgLppM
లోక్సభలో అత్యంత ధనవంతులు ఎవరంటే ? ఐదుగురి ఎంపీల వివరాలు ?
Related Posts:
సచివాలయం కూల్చివేయొద్దు.. సర్కార్ ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్..!హైదరాబాద్ : సచివాలయం కూల్చివేతపై విపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. ప్రజా ధనం దుర్వినియోగం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్… Read More
అమెరికానే టార్గెట్-అరగంటే టైమ్: చైనా క్షిపణుల సామర్థ్యం మామూలుగా లేదుగా!బీజింగ్: తమ దేశాన్ని ఏ శక్తీ కదిలించలేదని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టం చేశారు. చైనా 70వ జాతీయ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలను నిర… Read More
యూట్యూబ్ పాట మహిళ ప్రాణం తీసిందా, భర్త, పిల్లలు ఏం చేశారు, ఫ్రెండ్ కోసం !బెంగళూరు: యూట్యూబ్ పాటల పిచ్చితో యాప్ లో పాట పోస్టు చెయ్యడానికి ఫ్రెండ్ తనతో కలిసి పాట పాడలేదని మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు గ్రా… Read More
మేడారం జాతర ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంహైదరాబాద్ : మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధ్యక్షతన బూర్గుల రామకృష్ణరావు భవనంలో జరిగిన సమావే… Read More
టీఆర్ఎస్ ఆర్టీసీని చంపే యత్నం చేస్తుంటే ....బీజేపీ వాటితో పబ్బం గడుపుకుంటుంది : పొన్నం ప్రభాకర్కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ టిఆర్ఎస్ పార్టీపై, అలాగే బీజేపీపై మండిపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్… Read More
0 comments:
Post a Comment