హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల వేళ సారు.. కారు.. పదహారు అంటూ పార్లమెంటరీ స్థానాల్లో క్లీన్ స్విప్పై ఆశలు పెట్టుకున్నారు టీఆర్ఎస్ నేతలు. ప్రచారంలో ఆ ట్యాగ్ లైన్ను బాగానే ఉపయోగించినా వర్కవుట్ కాలేదు. అయితే ఫలితాలు వచ్చేనాటికి సీన్ రివర్సయింది. కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. అటు బీజేపీ నాలుగు స్థానాల్లో విజయఢంకా మోగించడంతో ఆ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ibz6kP
Friday, May 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment