Friday, May 31, 2019

ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ హవా.. ఎమ్మెల్సీగా నవీన్ రావు ఏకగ్రీవం

హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఏకగ్రీవం కావడంతో ఆ పార్టీశ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నవీన్ రావు యునానిమస్‌గా ఎన్నికయ్యారు. ఆ మేరకు అధికారులు అఫిషియల్‌గా ప్రకటించారు. అసెంబ్లీ సెక్రటరీ ఆయనకు ధృవీకరణ పత్రం అందించారు. టీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రావు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I6crq8

Related Posts:

0 comments:

Post a Comment