హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఏకగ్రీవం కావడంతో ఆ పార్టీశ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నవీన్ రావు యునానిమస్గా ఎన్నికయ్యారు. ఆ మేరకు అధికారులు అఫిషియల్గా ప్రకటించారు. అసెంబ్లీ సెక్రటరీ ఆయనకు ధృవీకరణ పత్రం అందించారు. టీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రావు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I6crq8
ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ హవా.. ఎమ్మెల్సీగా నవీన్ రావు ఏకగ్రీవం
Related Posts:
లాక్ డౌన్ సక్సెస్ చెయ్యటానికి ఏపీ సీఎం సూపర్ ఐడియా .. అదేంటంటేకరోనా వైరస్ పై దేశం పోరాటం ప్రకటించింది. దేశంలో తీవ్రంగా కరోనా వైరస్ మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ అయ్యింది . ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానికి… Read More
కరోనా కట్టడిలో మీ భాగస్వామ్యం: జాగ్రత్తచర్యలను సెల్ఫీలు తీసి వన్ ఇండియాకు పంపండి..!ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో బయటపడ్డ ఈ మహమ్మారి క్రమంగా ఇతర దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన ప… Read More
ఆన్ లైన్ షాపింగ్ తో కరోనా ప్రమాదం .. అదెలాగంటేప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనావైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇక దీంతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా మృతి చెంద… Read More
సత్య నాదెళ్ల భార్య అనుపమ రూ.2కోట్లు.. ఉద్యోగ సంఘాలు భారీగా రూ.48 కోట్లు..కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలకు మద్దతిస్తూ, వైద్య సదుపాయాల కల్పన కోసం తమ వంతు సాయంగా దాదాలు విరాళాలు ప్రకటిస్తున్న… Read More
ప్రధాని మోడీ దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించనున్నారా?: నిజమెంత?న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంలోని ఆర్థికల్ 360 కింద దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటిస్తారనే వార్త ప్రచారం జరుగుతోంది. సోసల్ … Read More
0 comments:
Post a Comment