Friday, May 31, 2019

దేశంలో పెరిగిన నిరుద్యోగం, 45 ఏళ్లలో అధికమన్న గణాంకశాఖ

న్యూఢిల్లీ : దేశం అభివృద్ధి చెందుతుంది .. సంక్షేమ తమ ప్రథమ ప్రాధాన్యమని ప్రభుత్వాలు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నాయి. కానీ వాస్తవం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఏటా విడుదలవుతున్న గణంకాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. భారీ మెజార్టీతో రెండోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే చేదు వార్తను కేంద్ర స్టాటిస్టిక్స్ విభాగం ప్రకటించింది. చావు కబురు చల్లగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wuIfzo

Related Posts:

0 comments:

Post a Comment