ఢిల్లీ : ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరింత ఉత్కంఠ పెంచాయి. కేంద్రంలో మరోసారి నరేంద్రమోడీ ప్రధాని పీఠం ఎక్కుతారని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, ఎన్డీయే కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VA5wKH
మోడీకి తిరుగులేదంటున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
తెలంగాణా గవర్నర్ తమిళిసై ని కలిసిన బీజేపీ నేతలు .. రీజన్ ఇదేరైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసైతో సమావేశమయ్యారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులన… Read More
తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు: 224 జాబ్స్కు దరఖాస్తు చేసుకోండితమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ ఇంజినీర్, ఎన్విరాన్మెంటల్ సైంటి… Read More
Corona Lockdown: మాస్క్ లేదని సచిన్ కు ఇలాంటి శిక్షా ?, కోబ్రా అయితే ఏంది తొక్క, పైత్యం !బెంగళూరు/ బెళగావి: కరోనా వైరస్ (COVID 19) నియమ నిబంధనలు, లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించాడని ఆరోపిస్తూ CRPF Cbra Jawan పై పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర… Read More
కరోనా: 24 గంటల్లో 1,396 కొత్త కేసులు.. చైనా కిట్స్ వాడొద్దన్న ఐసీఎంఆర్.. కేంద్రం తాజా ప్రకటనలివి..లాక్డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నవేళా, కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్య… Read More
కేరళ సమూహ వ్యాప్తికి చేరిందా?: అంతుచిక్కని ఆ 25 కేసులు, 2 మరణాలుతిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనావైరస్.. మరోసారి విజృంభిస్తుండటంతో ప్రజల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. తాజాగా నమోదై… Read More
0 comments:
Post a Comment