Sunday, October 6, 2019

హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ ఇంటికే, ఉట్టి మాటలు ప్రజలు నమ్మరన్న మంత్రి సత్యవతి, ఎంపీ కవిత

హుజూర్‌నగర్‌లో గులాబీ గుబాళించడం ఖాయమని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. ఉత్తమ్ ఉట్టి మాటలు ఇక ప్రజలు నమ్మబోరని విశ్వాసం వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ జెండా ఎగిరితే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నేతలు అన్నారు. ఆదివారం మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అభ్యర్థి సైదిరెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ANgYdL

0 comments:

Post a Comment