Monday, May 20, 2019

ఈవీఎంల కుట్ర మొదలైందంటూ ఎగ్జిట్ పోల్స్ పై మమత షాకింగ్ కామెంట్

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కోడ్ ముగియడంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా వెల్లడించాయి. దేశ వ్యాపతంగా జరిపిన సర్వేల్లో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. మరో మారు మోడీ సర్కార్ కే జనం పట్టం కట్టారని చెప్తున్నాయి. అయితే దీనిపై మాత్రం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30nWrIi

Related Posts:

0 comments:

Post a Comment