ఢిల్లీకి చెందిన రాయటర్స్ న్యూస్ ఏజెన్సీ ఫొటో జర్నలిస్టును శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్టర్ సండే పేలుళ్ల అనంతర పరిణామాలకు సంబంధించిన వార్తలను కవర్ చేసేందుకు వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా ఓ స్కూల్లోకి వెళ్లాడంటూ ఇల్లీగల్ ట్రెస్ పాస్ కింద పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో రాయటర్స్ న్యూస్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JkxHLd
శ్రీలంకలో భారత ఫొటో జర్నలిస్టు సిద్దిఖి అరెస్ట్.... ఎందుకంటే
Related Posts:
మీ త్యాగాన్ని చూసి గర్వపడుతున్నాం .. పోలీసు కుటుంబాలకు ఏపీ డీజీపీ లేఖకరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెడుతుంది . కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుతాలు .… Read More
సీక్రెట్గా... మారువేషంలో అక్కడికి వెళ్లిన విజయనగరం కలెక్టర్..కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించడంతో కొన్నిచోట్ల కూరగాయల ధరలు భారీగా పెంచేసి అమ్ముతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజ… Read More
కరోనా వైరస్: మర్కజ్లో మహా విస్ఫోటనం.. ఇండియాలో ఆ జాతులు బతకవు.. షాకింగ్ రిపోర్ట్ఇండియాలో అతిపెద్ద కరోనా వైరస్ హాట్ స్పాట్గా భావిస్తోన్న ఢిల్లీ నిజాముద్దీన్ 'మర్కజ్'కు సంబంధించిన షాకింగ్ విషయాలు ఒక్కొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. … Read More
బాధ్యతారాహిత్యంతో 441మందికి కరోనా లక్షణాలు: ‘మర్కజ్’పై అరవింద్ కేజ్రీవాల్న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత రెండ్రోజుల్లోనే కరోనా కేసులు అత్యధికంగా పెరిగాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీ 97 క… Read More
అమ్మో ఒకటో తారీఖు.. వేతన జీవి ఎదురుచూపులు.. జీతం ఖాయమేనా ?ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రభావంతో పది రోజులకు పైగా దుకాణాలు, సంస్ధలు, పరిశ్రమలు, మాల్క్ అన్నీ మూతపడటంతో మార్చి నెల జీతాల చెల్లింపు ఉంటుందా లేదా అన… Read More
0 comments:
Post a Comment