Saturday, November 14, 2020

వైసీపీ కార్యకర్త గురునాథ్ రెడ్డి హత్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళతాం : రామసుబ్బారెడ్డి

ఏపీలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య ఒక పార్టీ కార్యకర్త ఉసురు తీసిన విషయం తెలిసిందే .కడప జిల్లాలో వైసీపీ వర్గీయుల మధ్య వర్గ విభేదాలు కార్యకర్త గురునాథ రెడ్డి మృతికి కారణం కాగా పోలీసులు కొండాపురం మండలం పింజి అనంతపురంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32JltUW

0 comments:

Post a Comment