సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదలైన మార్చి 10నుండి అమల్లోకి వచ్చిన ఎన్నికల నియామాళిని ఎన్నికల కమిషన్ ఎత్తివేసింది. దీనికి సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేసింది. కాగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఏడు దశల్లో మే 19 వరకు కొనసాగిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికలతో పాటు దేశంలోని నాలుగు రాష్ట్ర్రాల్లో కూడ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WpUMmA
75 రోజుల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్... ఎన్నికల నిబంధనలు ఎత్తివేసిన ఈసీ
Related Posts:
ఆ ఉద్యోగినుల బాద్యత మీదే..! ఐటీ సంస్థలకు మార్గదర్శకాలు విడుదుల చేసిన పోలీసులు..!!హైదరాబాద్ : నగరంలో పెరిగిపోతున్న క్రైమ్ రేట్ ను నియంత్రించేందుకు పోలీసు శాఖ నడుం బిగించింది. అందులో భాగంగా రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగిణుల భద్రత ఆయా… Read More
మోడీకి అంత సీన్ లేదట! ప్రియాంకతో ప్రయోజనం శూన్యమట!ఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లో విజయ దుందుభి మోగించిన బీజేపీ ఈసారి ఆ స్థాయిలో ప్రభావం చూపదని ఢిల్లీ యూనివర్సిటీ నిర్వహించిన సర్వ… Read More
అఖిలేష్ మనసులో మాట: దేశానికి కొత్త ప్రధానిగా మాయావతి..?లక్నో: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం కీలకం అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ ఒక్క రాష్ట్రం నుంచే 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ప్రస… Read More
సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ నోటి దురుసు ఎంత పని చేసింది?భోపాల్: జైలు జీవితం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా- … Read More
ఏకగ్రీవంలో 10 లక్షలు.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు.. త్రిసభ్య కమిటీ విచారణనాగర్కర్నూల్ : పరిషత్ ఎన్నికల ఏకగ్రీవం టీఆర్ఎస్ కు తలనొప్పులు తెచ్చిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత ఎన్నికల్లో 28 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం … Read More
0 comments:
Post a Comment