ఆరవ దశ ఎన్నికల ప్రచారంలోనే తాను బీజేపీ 300 పైగా సీట్లను సాధిస్తామని చెప్పానన్నారు ప్రధాని నరేంద్రమోడీ, అయితే అప్పుడు చాలమంది ఎద్దెవా చేశారని అన్నారు. కాని ఫలితాలు తాను చెప్పినట్టుగానే వచ్చాయని ఆయన పేర్కోన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాకుండా ప్రభుత్వ అనుకూల ఓటుతో ఇన్ని సీట్లు సాధించామని ఆయన స్పష్టం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M9VeRW
300 సీట్లు వస్తాయంటే కొంతమంది నవ్వారు : ప్రధాని నరేంద్రమోడీ
Related Posts:
నిష్పాక్షిక విచారణ జరగాలి: జగన్ సీయం కావాలని : వివేకా కుమార్తె సునీత..!తన తండ్రి వివేకానందరెడ్డి హత్య పై నిష్పక్షపాత విచారణ జరగాలని వివేకా కుమార్తె సునీత కోరారు. వివేకా హత్య పై వస్తున్న రకరకాల ప్రచారాల పై ఆ… Read More
ఎన్నికల్లో పోటీచేయాలంటే పైసలుండాలా? బరిలోకి సిలిండర్ సప్లయర్బీహార్ : కిషన్గంజ్లో ఛోటే లాల్ అంటే పెద్ద పేరే మరి. పేరులో చిన్నోడు అని కనిపిస్తున్నా.. ఆయన చేసే కొన్ని పనులు పెద్దగానే ఉంటాయి. సిలిండర్ సప్లయర్ గా … Read More
వైసీపీకి కొత్త టెన్షన్... పోలీస్ మాధవ్ పోటీకి టెక్నికల్ సమస్యలుటిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి పై మీసం మెలేసీ హీరోగా నిలిచిన గోరంట్ల మాధవ్ వైసిపి అభ్యర్దిగా బరిలో ఉన్నారు. ఆ యన హిందూపూర్ నుండి ఎంపి అభ్యర్దిగ… Read More
పబ్జీ ఆడుతూ అదృశ్యమైన బాలుడు ..పబ్జీ ఎఫెక్ట్ అంటున్న తల్లిదండ్రులుచాలా పాపులర్ అయిన ఆన్లైన్ గేమ్ పబ్జీ గేమ్ కు సంబంధించి రోజుకో ఘటన జరుగుతోంది. మొన్నటికి మొన్న ఒక అతను పబ్జీ ఆడుతూ మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగితే,… Read More
ఛత్తీస్ గఢ్ లో సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ షాక్ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇందులో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడటం లేదు. తాజాగా కమలదళం… Read More
0 comments:
Post a Comment