హైదరాబాద్ : మండుతున్న ఎండలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గుక్క తిప్పుకోనివ్వకుండా చెమటలు కక్కిస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తాలూకు ఉక్కపోత కుదురుగా ఉండనివ్వడం లేదు. కూలర్లు పెట్టుకున్నా కూడా వేడి భరించడం కష్టంగానే ఉంటోంది. ఈ ఏడాది నమోదవుతున్న హై టెంపరేచర్ ఇటీవల కాలంలో ఎన్నడూ లేదు. అప్పుడెప్పుడో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JaXC8G
48 డిగ్రీలకు చేరువలో టెంపరేచర్.. 46 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్ అయ్యేనా..!
Related Posts:
వేర్వేరు ఉద్యోగాలు.. ఒకే పరీక్ష: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త బోర్డు ఏర్పాటుకు కేంద్రం ప్లాన్ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోందా..? ఇందుకోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసే యోచనలో ఉందా అంటే ఔననే సమాధానం వినిపిస… Read More
జై హింద్, జై శ్రీరాం కాదు : దీదీ సంచలనంకోల్ కతా : టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను, తన పార్టీ వందేమాతరం అని అంటోందని .. విశ్వసిస్తోందని కుండబద… Read More
యూపీయే ఛైర్మన్గా చంద్రబాబు..? ప్రతిపాదిస్తున్న బీజేపీఏతర నేతలు..!!హైదరాబాద్ : భారత్ తో పాటు ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. ఈ ఎన్నికల… Read More
ఎన్ఆర్ఐ మేనల్లుడు.. బిడ్డను మంచిగా చూస్తాడనుకుంటే..!కరీంనగర్ : మేనల్లుడు, పైగా విదేశాల్లో ఉద్యోగం.. తన బిడ్డ సుఖపడుతుందని అతడికిచ్చి పెళ్లి చేశారు. తమ కళ్లముందే పెరిగాడు.. మరదల్ని బాగా చూసుకుంటాడని భావి… Read More
రవిప్రకాశ్కు నేనున్నా.. కేఏ పాల్: ఆయన్ని తప్పిస్తే ఖబడ్దార్ : నా వంతు ప్రయత్నం చేస్తా..!సంచలనంగా మారిన రవి ప్రకాశ్ కేసులో మధ్యవర్తిత్వం వహించటానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ముందుకొచ్చారు. రవి ప్రకాశ్కు మద్దతుగా … Read More
0 comments:
Post a Comment