హైదరాబాద్ : భారత్ తో పాటు ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడతారు.. అన్నది పక్కన పెడితే.. ఎన్డీయే, యూపీయే నేతలు ఇప్పటి నుంచి అధికారం కోసం వ్యూహప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే మోడీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VsfJgU
Friday, May 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment