Friday, May 10, 2019

యూపీయే ఛైర్మ‌న్‌గా చంద్రబాబు..? ప్రతిపాదిస్తున్న బీజేపీఏతర నేతలు..!!

హైదరాబాద్ : భారత్ తో పాటు ప్ర‌పంచంలోని ఎన్నో దేశాలు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ నెల 23న వెలువ‌డ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు.. ఎవ‌రు ఓడ‌తారు.. అన్న‌ది ప‌క్క‌న పెడితే.. ఎన్‌డీయే, యూపీయే నేత‌లు ఇప్ప‌టి నుంచి అధికారం కోసం వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఎన్‌డీయే అధికారంలోకి వ‌స్తే మోడీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VsfJgU

Related Posts:

0 comments:

Post a Comment