Friday, May 10, 2019

జై హింద్, జై శ్రీరాం కాదు : దీదీ సంచలనం

కోల్ కతా : టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను, తన పార్టీ వందేమాతరం అని అంటోందని .. విశ్వసిస్తోందని కుండబద్దలు కొట్టారు. తాము కలలో కూడా జై శ్రీరాం అనే మాటలను నమ్మబోమని తేల్చిచెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్ హిందూత్వ ఎజెండగా రాముడు, హిందుత్వంతో ముందుకెళ్తుండగా .. టీఎంసీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YfdDOc

Related Posts:

0 comments:

Post a Comment