ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ పూర్తయ్యింది. ఇక మిగిలిన రెండు దశలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో నేతల ప్రచార జోరులో వేడి కనిపిస్తోంది. తక్కువ సమయం మిగిలి ఉండటంతో వీలైనన్ని బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ 10 రోజుల్లో 31 ర్యాలీల్లో పాల్గొనాలని యోచిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JpBZRl
మిగిలింది రెండు విడతలే: ప్రచారంలో వేగం పెంచిన ప్రధాని... 10 రోజుల్లో 31 ర్యాలీల్లో మోడీ
Related Posts:
కేంద్రంలో మద్దతు కోసం జగన్ కు గాలం వేస్తున్న బీజేపీ .. జగన్ నిర్ణయమేమిటోకేంద్రంలో మద్దతు కోసం బిజెపి జగన్ కు గాలం వేస్తుందా? ప్రత్యేక హోదా ఇస్తామని ఫీలర్లు పంపిస్తుందా? అంటే అవును అని చెప్పక తప్పదు . కేంద్రంలో హంగ్ లోక్ సభ… Read More
పబ్జీ తరహాలో మరో మహమ్మారి.. ఇప్పటికే చైనాను కలవరపెడుతున్న 'గేమ్ ఫర్ పీస్'ప్రపంచవ్యాప్తంగా అతికొద్ది సమయంలోనే పాపులర్ అయిన వీడియో గేమ్ ఏదంటే ఠక్కున వచ్చే సమాధానం పబ్జీ. ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్కు షార్ట్ఫామ్ అయిన… Read More
తిరుమలకు కొత్తదారి : మలుపులు లేకుండా కొండపైకి: సర్వే పూర్తి..ఆమోదమే తరువాయి..!తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు శుభవార్త. తిరుమల కొండ మీదకు మరో ప్రత్యామ్నాయ మార్గం సిద్దం అవుతోంది. దీనికి సంబంధించి దూరం తగ్గ… Read More
నాబార్డులో 79 అసిస్టెంట్ మేనేజర్ పోస్టల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనాబార్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 79 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు అర… Read More
హైదరాబాద్లో ప్లాట్లు కొంటున్నారా.. జర భద్రం.. అక్రమ లే అవుట్లతో పరేషాన్..!హైదరాబాద్ : హైదరాబాద్లో ప్లాట్లు కొనాలని అనుకుంటున్నారా?.. స్థలం మీద పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని భావిస్తున్నారా?.. మీ ఆలోచన సరయిందే కా… Read More
0 comments:
Post a Comment