నోయిడా : అతని ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం చిన్నబోయింది. కండరాల వ్యాధి కబలిస్తున్నా మనోధైర్యంతో ముందుకు కదిలాడు. చదువులో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అందరి మన్ననలు అందుకున్నాడు. కానీ అది చూసి ఓర్వలేని విధికి కన్ను కుట్టింది. పదో తరగతి పరీక్షలు రాస్తుండగానే ఆ బాలుడిని మృత్యు ఒడికి చేర్చింది. అయితే మరణానికి ముందు రాసిన సీబీఎస్ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JkkvWy
Wednesday, May 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment