నోయిడా : అతని ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం చిన్నబోయింది. కండరాల వ్యాధి కబలిస్తున్నా మనోధైర్యంతో ముందుకు కదిలాడు. చదువులో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అందరి మన్ననలు అందుకున్నాడు. కానీ అది చూసి ఓర్వలేని విధికి కన్ను కుట్టింది. పదో తరగతి పరీక్షలు రాస్తుండగానే ఆ బాలుడిని మృత్యు ఒడికి చేర్చింది. అయితే మరణానికి ముందు రాసిన సీబీఎస్ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JkkvWy
వైకల్యాన్ని ఓడించాడు.. 3 సబ్జెక్టుల్లో 100 మార్కులు తెచ్చుకున్నాడు.. కానీ
Related Posts:
విశాఖకు సునామీ, భూకంపాల ముప్పు ?- ఏం పాపం చేసిందంటూ సజ్జల సీరియస్..విశాఖలో సముద్ర తీరం కోత వల్ల నగరానికి సునామీ, భూకంపాల ముప్పు పొంచి ఉందంటూ తాజాగా మీడియా కథనాలు వచ్చాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ చేసిన ఓ అధ్యయనం… Read More
కరోనావైరస్: భారతదేశంలో సామాజిక రుగ్మతలా మారుతున్న కోవిడ్-19.. దీన్ని తొలగించడం ఎలా?కోల్కతాకి చెందిన 68 సంవత్సరాల సత్య డియో ప్రసాద్కి కోవిడ్ లక్షణాలైన జ్వరం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతున్నట్లు గుర్తించారు. ఆయన కిడ్నీ సమస్యతో… Read More
రఘురామ ట్రంప్ కార్డు.. రాష్ట్రపతి వద్దకు పంచాయితీ.. ఒకనాటి జగన్ పరిస్థితేనన్న రెబల్.. కోర్టు విచారణఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి పంటికింద రాయిలా మారిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ట్రంప్ కార్డు(తురుపుముక్క)ను ప్రయోగించారు. తనపై అనర్హత వేటుకు సొ… Read More
Covid-19: వైరస్కు వాటితోనే చెక్ పెట్టొచ్చు...పరిశోధకులు చెబుతున్న మెడిసిన్ ఏంటి..?కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు ఫార్మా కంపెనీలు ఈ మహమ్మారికి విరుగుడు మందును కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే పలు సంస్థలకు కేంద్ర ప్రభుత… Read More
lockdown: కరోనా దెబ్బకు సిలికాన్ సిటీకి సినిమా, మళ్లీ లాక్ డౌన్ పై సీఎం పక్కా క్లారిటీ, ఒక్కమాటలో!బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు కర్ణాటక విలవిలలాడుతోంది. ఐటీ బీటీ సంస్థల దేశరాజధాని సిలికాన్ సిటీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 3… Read More
0 comments:
Post a Comment