Thursday, May 2, 2019

సేమ్ సీన్ రిపీట్ : తేల్చుకోవ‌టానికి సిద్దం: మ‌ంత్రి ప‌ద‌వి కొత్త కాదు..సోమిరెడ్డి : సీఈసీకి బాబు లేఖ

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసారు. తుఫాను ప్రభావిత జిల్లాలకు మిన‌హాయింపు ఇవ్వాల‌ని అభ్య‌ర్దించారు. ఇక‌, మంత్రి సోమిరెడ్డికి మ‌రోసారి అదే ప‌రిస్థితి ఎదురైంది. రాష్ట్రంలో ఉద్యాన‌వ‌న పంట‌ల మీద మంత్రి స‌మీక్ష ఏర్పాటు చేసారు. అధికారులు హాజ‌రు కాలేదు. అయితే, ఈసారి ఎదురు చూడ‌కుండా ముందుగానే మంత్రి త‌న స‌మీక్ష‌ను వాయిదా వేసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J9pGZg

Related Posts:

0 comments:

Post a Comment