Wednesday, May 1, 2019

మరోసారి పంజా విసిరిన నక్సల్స్.. 27 వాహనాలకు నిప్పు

ముంబై : మహారాష్ట్రలో నక్సల్స్ రెచ్చిపోయారు. ఒకేసారి పెద్దఎత్తున వాహనాలు, యంత్రాలకు నిప్పు పెట్టడం కలకలం రేపింది. గడ్చిరోలి జిల్లాలోని కుర్ఖేడాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 27 వాహనాలు, యంత్రాలకు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయాయి. ఆశ్రమంలో అత్యాచారం..! ఆశారాం బాపు కుమారుడికి జీవిత ఖైదు ఇంత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZMOg81

Related Posts:

0 comments:

Post a Comment