ముంబై : మహారాష్ట్రలో నక్సల్స్ రెచ్చిపోయారు. ఒకేసారి పెద్దఎత్తున వాహనాలు, యంత్రాలకు నిప్పు పెట్టడం కలకలం రేపింది. గడ్చిరోలి జిల్లాలోని కుర్ఖేడాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 27 వాహనాలు, యంత్రాలకు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయాయి. ఆశ్రమంలో అత్యాచారం..! ఆశారాం బాపు కుమారుడికి జీవిత ఖైదు ఇంత
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZMOg81
మరోసారి పంజా విసిరిన నక్సల్స్.. 27 వాహనాలకు నిప్పు
Related Posts:
శబరిమల: భక్తులకు కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి..మళ్లీ అప్పుడు తెరుచుకోనున్న ద్వారాలుశబరిమల: అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు వస్తున్న భక్తులు తప్పనిసరిగా డిసెంబర్ 26 శనివారం నుంచి కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుందని… Read More
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు... లేటెస్ట్ అప్డేట్ ఇదే...ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు వందల లోపే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ర… Read More
పవన్ కల్యాణ్కు వీహెచ్ బంపరాఫర్.. వీహెచ్కు మాణిక్కం షాక్.. సాగనంపే యోచన?కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఎంపీ రేవంత్ రెడ్డి,పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్పై ఆయన చే… Read More
Aunty love story: ఆంటీ పక్కనే ఉద్యోగం, దైవదర్శనం, బీచ్ లో పాటతో పైలోకాలకు, పోతేపోని !చెన్నై/ శివకాశి/ విరూద్ నగర్: ఆంటీ. అంకుల్ విరహంతో చాలా కాలం ఎంజాయ్ చేశారు. ఈ పెద్దోళ్లు ఉన్నారే, మా ప్రేమను అర్థం చేసుకోరు అంటూ సినిమా డైలాగులు చెప్ప… Read More
మహిళా సాధికారత లేకుండా దేశం పురోగతి చెందదు.. : సీఎం నవీన్ పట్నాయక్మహిళా సాధికారతే దేశ సాధికారత అని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. మహిళా సాధికారత లేకుండా ఏ ఇల్లు,సమాజం,దేశం ముందుకు సాగలేవన్నారు. మహిళా … Read More
0 comments:
Post a Comment