ముంబై : మహారాష్ట్రలో నక్సల్స్ రెచ్చిపోయారు. ఒకేసారి పెద్దఎత్తున వాహనాలు, యంత్రాలకు నిప్పు పెట్టడం కలకలం రేపింది. గడ్చిరోలి జిల్లాలోని కుర్ఖేడాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 27 వాహనాలు, యంత్రాలకు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయాయి. ఆశ్రమంలో అత్యాచారం..! ఆశారాం బాపు కుమారుడికి జీవిత ఖైదు ఇంత
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZMOg81
మరోసారి పంజా విసిరిన నక్సల్స్.. 27 వాహనాలకు నిప్పు
Related Posts:
తిరుపతి తీరుగా అయోధ్య... రెండున్నరేళ్లలో పూర్తిఅయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో... అయోధ్యను ఒక ప్రముఖనగరంగా తీర్చి దిద్దేందుకు అక్కడి అధికారలు అప్పుడే శ్రీకారం చుట్టారు. దీంతో దే… Read More
కాంగ్రెస్-ఎన్సీపీ సమావేశం క్యాన్సిల్, అబ్బేం ఏం లేదన్న అశోక్ చవాన్, బారామతికి అజిత్ పవార్మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించినా రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మద్దతు కూడగట్టేందుకు శివసేన బిజీ బిజీగా ఉంది. … Read More
మహిళా... రెవెన్యూ ఉద్యోగులకు పెప్పర్ స్ప్రే....!అబ్దుల్లాపూర్ మెట్ తహాసీల్దార్ విజయారెడ్డి సజీవదహనంతో రెవెన్యూ ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే వారి రక్షణ కోసం ప్రభు… Read More
తహాసీల్దార్లకు భద్రతగా పోలీసులు...!రెవెన్యూ ఉద్యోగుల ఆందోళలనకు ప్రభుత్వం దిగివచ్చింది. తమకు రక్షణ కల్పించాలని ఉద్యోగులు చేసిన నిరసనకు ఫలితం దక్కింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. భవిష… Read More
\"బీహార్ ఐన్స్టీన్\": వశిష్టనారాయణ్ సింగ్ ఇకలేరు.. ఐన్స్టీన్ సిద్ధాంతంను సవాల్ చేసిన ఘనాపాటీమేధావి, బీహార్ ఐన్స్టీన్గా పిలువబడే వశిష్ట నారాయణ్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ పాట్నా హాస్పిటల్ల… Read More
0 comments:
Post a Comment