Thursday, May 2, 2019

కనిపిస్తే అరెస్ట్ : మిగతా సంస్థల వెన్నులో వణుకు, మసూద్ గ్లోబల్ టెర్రరిస్ట్‌తో కలిగే లాభాలివే

న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. అయితే దీంతో భారత్‌కు కలిగే ప్రయోజనమేంటీ ? ఉగ్రవాద సంస్థ, ఉగ్రవాదులపై ఏం చర్యలు తీసుకుంటారనే చర్చకు దారితీసింది. అంతర్జాతీయంగా ఉగ్రవాదులపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయనే అంశంపై వన్ ఇండియా ప్రత్యేక కథనం.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IUvmao

Related Posts:

0 comments:

Post a Comment