ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో నెలకొన్న ఆర్దిక పరిస్థితులు.. రాజధానిలో అవినీతి జరిగిందనే ఆరోపణల కారణంగా రాజధానిలోని కొన్ని పనులకు తాత్కాలిక బ్రేక్ వేయాలని నిర్ణయించారు. దీని పైన పూర్తి స్థాయిలో ఈనెల 6న ముఖ్యమంత్రి జగన్ సమీక్షించనున్నారు. అందులో పనులు.. ఖర్చు.. నాణ్యత..టెండర్లు వంటివి పరిశీలించిన తరువాత పనులను కొనసాగించాలా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KlBCI9
జగన్ సంచలన నిర్ణయం: రాజధాని పనులకు తాత్కాలిక బ్రేక్: సమీక్ష తరువాతే తుది నిర్ణయం..!
Related Posts:
నీరో చక్రవర్తిలా ఏపీ సీఎం ప్రవర్తిస్తున్నారు.. ఏపీ మంత్రులు రెచ్చిపోకండి : చంద్రబాబుఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై మండిపడుతున్నారు . వైయస్ఆర్ కాంగ్రెస్… Read More
ఆవు పాలల్లో బంగారం ఉంది.. నా గోవులను తీసుకుని రుణం ఇవ్వండిపశ్చిమ బెంగాల్ : రెండురోజుల క్రితం పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ భారతీయ గోవులు ఇచ్చే పాలల్లో బంగారం ఉంటుందనే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.… Read More
మహా మలుపులు..! మహారాష్ట్ర గడ్డపై ఊహించని సీఎం..!!ముంబాయి/హైదరాబాద్ : మరాఠా గడ్డపై రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. గత 13రోజులుగా ప్రభుత్వ ఏర్పాటులో తర్జన భర్జన పడుతున్న బీజెపి, శివసేన పార్టీలు ఓ కీలక ని… Read More
Tirumala Tirupati Devashthanams: శ్రీవారి భక్తులకు షాక్: తిరుమలలో అద్దె గదుల రేట్లు భారీగా పెంపు..!తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీవారి భక్తులకు భారీగా షాక్ ఇచ్చారు. కలియుగ వైకుంఠంలా భాసిల్లుతున్న తిరుమలను సందర్శించడానికి దేశ, విదేశా… Read More
గౌరెల్లి భూ వివాదం: 9 ఎకరాలే కొనుగోలు, కౌలుదారుడి వద్ద కొనుగోలు, ఆరోపణలపై హరివర్ధన్రెడ్డిగౌరెల్లి భూములు ఎవరివీ..? కౌలుదారులకే చెందుతావా ? పట్టాదారుల సొంతమా ? బాచారం గ్రామ పరిధిలో ఉన్న 412 ఎకరాల భూమి రైతుల వద్దే ఉందా ? కౌలు చేసే వారి వద్ద … Read More
0 comments:
Post a Comment