రాజస్థాన్ లోక్ సభ ఎన్నికల ఫలితాలలో బీజేపీ దూసుకుపోతుంది. గత అసెంబ్లీ పోల్స్ ఓటమిని తిప్పికొట్టింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలున్న రాజస్థాన్ లో బీజేపీ ప్రస్తుతం 24 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది . రాజస్తాన్ లో ఏప్రిల్ 29 మరియు మే 6 న ఎన్నికల పోలింగ్ జరిగింది. జాతీయ ఎన్నికలలో రెండు దశల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wj4neF
రాజస్థాన్ లో ముందంజలో బీజేపీ ... అసెంబ్లీ ఫలితాలను తిప్పికొడుతూ 25 స్థానాల్లో 24 ఆధిక్యం
Related Posts:
సౌదీ యువరాజు సల్మాన్తో దోవల్ భేటీ: కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ వైఖరిపై డిస్కస్కశ్మీర్పై దాయాది పాకిస్థాన్ వైఖరిని ఎప్పటికప్పుడు భారత్ ఎండగడుతుంది. వివిధ వేదికలపై పాకిస్థాన్ కపటనీతి ఏంటో బహిర్గతం చేస్తోంది. ఇటీవల అమెరికాలో కూడా … Read More
బతుకమ్మ చీరలు కవిత ‘జాగృతి’ వల్లే: కేటీఆర్ ప్రత్యేక వీడియో సందేశంహైదరాబాద్: నిజామాబాద్ మాజీ ఎంపీ, తన సోదరి కల్వకుంట్ల కవిత నేతృత్వంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి సంస్థపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కి… Read More
వైమానిక దళ హెలికాప్టర్ కు తప్పిన ముప్పు: ఎమర్జెన్సీ ల్యాండింగ్బెంగళూరు: మన దేశ వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ కు ముప్పు తప్పింది. సాంకేతిక లోపాలు తలెత్తిన విషయాన్ని గమనించిన వెంటనే పైలెట్ ఆ హెలికాప్టర్ ను అత్… Read More
దిగిరాని ఆర్టీసీ కార్మికులు, ఐఏఎస్ కమిటీతో చర్చలు విఫలం,ఆర్టీసీ కార్మికులతో ఐఏఎస్ కమిటీ చేపట్టిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సమ్మేను కొనసాగించేందుకు కార్మిక సంఘాలు సన్నద్దమవుతున్నాయి. చర్చల్లో భాగంగా తమకు ఎ… Read More
Gandhi Jayanti:మహాత్ముడి చిత్రంతో ఎయిరిండియా, భారత రైల్వే ఘన నివాళులుఢిల్లీ: ప్రభుత్వరంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఎయిర్బస్ ఏ320పై గాంధీజీ బొమ్మను ముద్రించారు. మహాత… Read More
0 comments:
Post a Comment