రాజస్థాన్ లోక్ సభ ఎన్నికల ఫలితాలలో బీజేపీ దూసుకుపోతుంది. గత అసెంబ్లీ పోల్స్ ఓటమిని తిప్పికొట్టింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలున్న రాజస్థాన్ లో బీజేపీ ప్రస్తుతం 24 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది . రాజస్తాన్ లో ఏప్రిల్ 29 మరియు మే 6 న ఎన్నికల పోలింగ్ జరిగింది. జాతీయ ఎన్నికలలో రెండు దశల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wj4neF
రాజస్థాన్ లో ముందంజలో బీజేపీ ... అసెంబ్లీ ఫలితాలను తిప్పికొడుతూ 25 స్థానాల్లో 24 ఆధిక్యం
Related Posts:
బాయ్ ఫ్రెండ్ ఎదుటే దారుణం... మద్యం మత్తులో ప్రియురాలిపై గ్యాంగ్ రేప్కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరంలో దారుణం జరిగింది. ఓ అమ్మాయిని తన బాయ్ఫ్రెండ్ ఉండగానే బలవంతంగా గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన మైసూర్ లో సంచలనం రేపుతోంది. … Read More
వైసీపీలోకి రాయపాటి ..!? హోదా విషయంలో టీడీపీ ఏ2 : మారుతున్న సమీకరణాలు..!గుంటూరు జిల్లాలో టీడీపీలో కలకలం. జిల్లాలో సీనియర్ రాజకీయ కుటుంబం రాయపాటి కుటుంబంలో రాజకీయ చీలక వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. నర్సరావుపేట న… Read More
ఆ ముగ్గురు ఎవరు ? ఎవరినీ వరించెనో ఎమ్మెల్సీ పదవీ : కేసీఆర్లో మదిలో ఏముంది ?హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ పదవులు ఎవరికీ దక్కుతాయనే అంశం హాట్ టాపిక్ గా మారింది. వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యే ఆశావాహు… Read More
డ్యూటీలు ఎగ్గొట్టే డాక్టర్లారా జాగ్రత్త.. మీకూ వస్తోంది బయో మెట్రిక్..! గీత దాటితే వేటే..!హైదరాబాద్ : ఆస్పత్రులకు డుమ్మా కొట్టే సర్కారీ వైద్యులకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. త్వరలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ)లో బయోమెట్రిక్ వ… Read More
నిద్రమత్తులో పైలట్...40 నిమిషాలు విమానం ప్రయాణంఅసలే ట్రైనీ పైలట్ విధుల్లోకి చేరేముందు రాత్రి సరైన నిద్రలేదు. దీనికితోడు ఉదయం టిఫిన్ చేయకుండానే ఒక చాక్లెట్ మరియు ఒక కూల్డ్రింక్స్ మాత్రమే తాగాడు. ఈ … Read More
0 comments:
Post a Comment