అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రుల్లో మెజారిటీ సభ్యులు వెనుకంజలో ఉన్నారు. చంద్రబాబు సహా.. దాదాపు మంత్రులందరిపైనా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శించారు. తొలి రెండు రౌండ్లలోనూ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల ఆధిక్యత కొనసాగింది. అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాములు వెనుకంజలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M5obyu
మంత్రుల మాటేంటీ? మెజారిటీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల ముందంజ
Related Posts:
టీడీపీ, ఆదినారాయణ రెడ్డికి ఊహించని షాక్: వైసీపీలోకి కీలక అనుచరుడు, పులివెందుల కాంగ్రెస్ నేత కూడాకడప: సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆయా పార్టీలలోని పలువురు సీనియర్ నేతలు ఇతర పార్టీలలో చేరుతున్నారు. మర… Read More
కెసిఆర్ విర్రవీగుతున్నారు : బ్లాక్ మెయిలింగ్..కుమ్మక్కు రాజకీయాలు: చంద్రబాబు ఫైర్..తెలంగాణ ఎన్నికల ఫలితాల వెల్లడితో మొదలైన కెసిఆర్ కామెంట్ల పై ఏపి సీయం చంద్రబాబు ఫైర్ అయ్యారు. తొలుత కేసిఆర్ ఏపిలో ప్రచారం చేసుకోవచ్చని చెప్పిన … Read More
అమెరికా అధ్యక్ష బరిలో హిందూ మహిళ: ట్రంప్పై పోటీకి తులసీ గబ్బార్డ్ సిద్ధంవాషింగ్టన్: డెమోక్రటిక్ పార్టీ తరఫున పవాయి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తులసీ గబ్బార్డ్ వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆమె… Read More
10శాతం రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్రకేంద్రం తీసుకొచ్చిన అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేయడంతో ఈబీసీ బిల్లు చట్టరూపం… Read More
పొత్తులో భాగంగా ఎస్పీ- బీఎస్పీలు కాంగ్రెస్ను ఎందుకు విస్మరించాయి...లాజిక్ ఇదేనా..?ఉత్తర్ ప్రదేశ్లో కాంగ్రెస్తో ఎస్పీ బీఎస్పీ ఎందుకు పొత్తు పెట్టుకోవడం లేదో బీఎస్పీ అధినేత్రి వివరణ ఇచ్చింది. అంతేకాదు కాంగ్రెస్కు రెండు స్థానాలను వద… Read More
0 comments:
Post a Comment