న్యూఢిల్లీ: వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలుగుదేశం సహా దేశంలోని 21 ప్రతిపక్ష పార్టీలకు హైఓల్టేజ్ షాక్ ఇచ్చింది. చంద్రబాబు సహా పలువురు నాయకులు సంతకాలు చేసి, దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను తిరస్కరించింది. రివ్యూ పిటీషన్పై విచారణ చేపట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం దీన్ని తిరస్కరించింది. రివ్యూ పిటీషన్ను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VQwDFs
చంద్రబాబు సహా 21 ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు హైఓల్టేజ్ షాక్: నిమిషాల్లో కొట్టేసిన బెంచ్
Related Posts:
స్కూల్స్ రీఓపెన్... మొదట 10,12 విద్యార్థులకు... కేంద్రం ప్రణాళికలో కీలకాంశాలు ఇవే..!!కరోనా వైరస్ కారణంగా దాదాపు 5 నెలలుగా మూతపడ్డ స్కూళ్లను తిరిగి తెరిచేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు దశలవారీగా విద… Read More
కరోనా విధ్వంసం సృష్టిస్తుంటే సోకుల కోసం సెక్రటేరియట్ కు వందల కోట్లా ? రేవంత్ రెడ్డి సూటిప్రశ్నటిఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వ… Read More
గాలిలో విహారం ..కానీ కాదది ప్రయాణం ... తైవాన్ లో సరదా ఫ్లైట్లు .. వింత సర్వీసులుసహజంగా ఫ్లైట్ ఎక్కితే ఎవరైనా ప్రయాణం చేస్తారు . కానీ అక్కడ మాత్రం ఫ్లైట్ ఎక్కినా ఎక్కడికి ప్రయాణించరు. ప్రయాణం చేసిన అనుభూతిని మాత్రం పొంది వస్తారు. ఇ… Read More
స్వాతినాయుడు కఠిన నిర్ణయం: బిడ్డను అనాధ ఆశ్రమంలో వేద్దామనుకున్నా.. ఎందుకంటే..యూట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే తన భర్త అవినాష్తో గొడవలు జరుగుతున్నాయి వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇ… Read More
సీఎం జగన్, సోము వీర్రాజుపై రఘురామ ఫైర్ - వేట కుక్కల్లా తరుముతారు - 13 రాజధానులకు అర్థముందా?నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సోంత పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల… Read More
0 comments:
Post a Comment