న్యూఢిల్లీ: వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలుగుదేశం సహా దేశంలోని 21 ప్రతిపక్ష పార్టీలకు హైఓల్టేజ్ షాక్ ఇచ్చింది. చంద్రబాబు సహా పలువురు నాయకులు సంతకాలు చేసి, దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను తిరస్కరించింది. రివ్యూ పిటీషన్పై విచారణ చేపట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం దీన్ని తిరస్కరించింది. రివ్యూ పిటీషన్ను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VQwDFs
చంద్రబాబు సహా 21 ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు హైఓల్టేజ్ షాక్: నిమిషాల్లో కొట్టేసిన బెంచ్
Related Posts:
తానా సభల్లో జరిగిన అవమానం రాంమాధవ్ మరచిపోలేదా..? ఇక టీడీపీ అక్కడే మిగులుతుందట..!ఏపిలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏపిలో ఉండదని కేవలం తానా సభల్లోనే మిగలనుం… Read More
మోడీ, షా స్నేహాన్ని ఇలా విడదీయొచ్చు..! కిటుకు చెప్పిన బీజేపి ఎంపీ..!!ఢిల్లీ/హైదరాబాద్ : మర్రి చెట్టు ఊడళ్లా బలంగా పాతుకుపోయిన మోదీ-అమీత్ షా మద్యన చిచ్చు పెట్టొచ్చా అంటే అవును పెట్టొచ్చు అనే ఆశ్చర్యకర సమాధానం బీజేపి నుండ… Read More
ఇక ఏపిలో టీడిపీ కి గడ్డు కాలమే..! ఏపీ ప్రజలు బీజేపి వైపు చూస్తున్నారన్న మాజీ సీఎం శివరాజ్ సింగ్ !!గుంటూరు/హైదరాబాద్ : ఆంధ్రలో ఇక తెలుగుదేశం పార్టీ ఉండదని, కనుమరుగు అవుతుందని బీజేపి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఏపీ లో కాంగ్రెస… Read More
వయసులో పెద్దది.. యువతిపై మైనర్ల రేప్ అటెంప్ట్..!హైదరాబాద్ : పట్టుమని ఇరవయ్యేళ్లు లేవు. తప్పులో కాలేశారు ఇద్దరు మైనర్లు. వయసులో తమకంటే పెద్దదైన యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. మల్కాజిగిరి పోలీస్ స్… Read More
బాబూ లోకేశూ.. ఓసారి ఆ ఇంటర్వ్యూలకు వెళ్లి రా.. విజయసాయి సెటైర్లుఅమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. అధికారపక్షమైన వైసీపీ, ప్రతిపక్షమైన టీడీపీ మధ్య యుద్ద వాతావరణం కనిపిస్తోంది. ఇరు పార్టీల … Read More
0 comments:
Post a Comment