పోలవరం ప్రాజెక్టు గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన వ్యాఖ్యలపై మంత్రి దేవినేని మండిపడ్డారు. పోలవరం అంటే ఏటీఎం కాదు పోలవరం అంటే ఎనీ టైం వాటర్ అన్నారు దేవినేని. నర్మదా ప్రాజెక్ట్ ఏటీఎం అని పచ్చకామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు దుర్మార్గమైనవిగా దేవినేని మండిపడ్డారు . ప్రధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I6zoek
పోలవరం ఏటీఎం కాదు ఎనీ టైమ్ వాటర్... ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఫైర్
Related Posts:
బీజేపీతో జేజేపీ జట్టు..? కాంగ్రెస్ని కాదని కమలంతో దోస్తి..!!హర్యానా రాజకీయాల్లో పూటకో ట్విస్ట్ నెలకొంటుంది. బీజేపీ అధికారం చేపట్టడం లాంఛనమే అయినందున.. 10 సీట్లు గెలుచుకున్న జేజేపీ కూడా మద్దతు ఇస్తామని ప్రకటించి… Read More
హైదరాబాద్లో కలకలం.. మళ్లీ చెడ్డీగ్యాంగ్ అరాచకంహైదరాబాద్ : భాగ్యనగరంలో చెడ్డీగ్యాంగ్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. దొంగతనాలకు వచ్చి అడ్డు తిరిగిన వాళ్లను అడ్డంగా లేపేసే డేంజర్ చెడ్డీగ్యాంగ్ సభ్యులు ఇద… Read More
ఆర్టీసీ సమ్మెపై బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ నేత పొన్నం..బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తే ఎలా?ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ బిజెపి ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ సమ్మె… Read More
కేసీఆర్కు చంద్రబాబు గతే పడుతోంది : లక్ష్మణ్నంద్యాల ఉప ఎన్నికల్లో భారి మెజారిటితో గెలిచిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పట్టిన గతే సీఎం కేసీఆర్కు కూడ పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్య… Read More
ఆర్టీసీ సమ్మెపై మరోమారు షాకింగ్ కామెంట్స్ చేసిన జయప్రకాశ్ నారాయణ్ ... ఏమన్నారంటేఆర్టీసీ కార్మికుల సమ్మెపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్… Read More
0 comments:
Post a Comment