హైదరాబాద్: తెలంగాణ మంత్రిమండలి సమావేశాన్ని ఈ నెల 28న నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ భేటీలో కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలకు ఆమోదంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సోమవారం అన్ని శాఖలకు మంత్రిమండలి సమావేశంపై సమాచారం పంపించారు. ఆయా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ls1FiI
28న క్యాబినెట్ భేటీ...! కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలకు ఆమోదం తెలిపే ఛాన్స్..!!
Related Posts:
మళ్ళీ పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి .. జయరాం హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీలో మొదట రాకేష్ రెడ్డి ఒక్కడే హత్య చేసాడని భావించిన పోలీసులు తీగలాగితే డొంకంత… Read More
బీహార్ సీఎం నితీష్ కుమార్కు షాక్, సీబీఐ విచారణకు ఆదేశించిన ప్రత్యేక కోర్టులక్నో/పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్కు షాక్ తగిలింది. బీహార్లోని హాస్టల్లో బాలికలపై అత్యాచారం కేసు అంశంపై సీఎం నితీష్పై వి… Read More
సిద్ధూ దేశవ్యతిరేక వ్యాఖ్యలు, కపిల్ శర్మ షో నుంచి ఔట్: వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన నవజ్యోత్న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడి కారణంగా నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. దీనిపై ఓవైపు యావత్ భారతదేశం బాధలో ఉంది. ఇందుకు… Read More
వీర జవాను ఫ్యామిలీకి ఉచితంగా అర్ద ఎకరా భూమి ఇచ్చిన నటి సుమలత అంబరీష్, నా కర్తవ్యం!బెంగళూరు: జమ్మూ, కాశ్మీర్ లోని పూల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన కర్ణాటకలోని మండ్య జిల్లా వీర జవాను గురు కుటుంబ సభ్యులకు ఉచితంగా అర్ద… Read More
పుల్వామా ఉగ్రదాడులు: అమరజవాన్లకు దేశం సెల్యూట్... అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలుగురువారం పుల్వామాలో జరిగిన ఉగ్రదాడుల తర్వాత దాడిలో అమరులైన జవాన్లకు మోడీతో పాటు ఆయన కేబినెట్ మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం అమరుల మృతదేహాలను వార… Read More
0 comments:
Post a Comment