అమరావతి: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి జాతీయ స్థాయి నాయకులను రాష్ట్రానికి రప్పించుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో అంతర్మథనం మొదలైంది. కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా వంటి జాతీయ స్థాయి నాయకులను ఎన్నికల్లో ప్రచారానికి పిలిపించుకున్నందు వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I8BZED
జాతీయ నేతలు జగన్ క్రెడిబిలిటీని పెంచుతున్నారా? జగన్ ను తిట్టట్లేదెందుకు? చంద్రబాబులో అంతర్మథనం
Related Posts:
కర్నాటక పాలిటిక్స్ : 19-19-19 సీక్రెట్ కోడ్ ఏమిటి..కన్నడ రాజకీయాల్లో ఏం జరగబోతోంది..?కర్నాటకలో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని కుమారస్వామి, సిద్ధరామయ్యలు చెబుతున్నప్పటికీ తెరవెనక మాత్రం వారంతా ఆందోళనతో… Read More
దశ తిరిగిన 'కంటోన్మెంట్' బోర్డు.. 10 కోట్లకు పైగా \"టోల్\" టెండర్హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కలిసొచ్చింది. నిధుల కొరతతో సతమతమవుతున్న బోర్డుకు "టోల్ టెండర్లు" మోక్షం కలిగించాయి. టోల్ ట్యాక్స్ వసూళ్… Read More
ఉద్యోగుల్లో చిచ్చుపెట్టేందుకు ఏపీ ఎన్జీవోల కుట్ర..! ఆటలు సాగనివ్వమంటున్న టీఎన్జీవోలు..!!హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మద్య సొసైటీ భూముల వ్యవహారం ఆరని మంటలను రగుల్చుతూనే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతికి వెళ్లినప్పటికీ ఏపీఎన్జ… Read More
దేశంలో కేసీఆర్ సెంటిమెంట్ ఫాలో అయ్యేవారే ఎక్కువట..!హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కేసీఆర్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరుగుతోందట. వాస్తు, జ్యోతిష శాస్త్రాలను బలంగా నమ్మే కేసీఆర్ ప్రతి విషయంలోనూ పండితుల సలహాలు,… Read More
మెట్రో లో ఉద్యోగాలు..! 80 లక్షలు వసూలు.. అడ్డంగా దొరికిన జంటహైదరాబాద్ : మెట్రో లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ మోసానికి పాల్పడింది ఓ జంట. నిరుద్యోగులకు గాలం వేసి 80 లక్షల రూపాయల మేర వసూలు చేశారు. నెల్లూరు జిల్ల… Read More
0 comments:
Post a Comment